🔴 ఢిల్లీ/ఏలూరు : ది డెస్క్ : డిజిటల్ మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో హానికరమైన కంటెంట్ మరియు వాడకం నుండి పిల్లలను రక్షించడానికి అనేక చర్యలను చేపట్టినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్
Category: Andhra News
The Desk … Mandavalli : సీసీ రోడ్ల నిర్మాణ పనులకు MLA డా. కామినేని శ్రీనివాస్ భూమిపూజ
ఏలూరు జిల్లా : మండవల్లి : ది డెస్క్ : మండలంలోని భైరవపట్నం, మండవల్లి, పెరికేగూడెం, లింగాల, కానుకొల్లు గ్రామాలలో నరేగా నిధులుతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శుక్రవారం NDA నాయకులుతో కలిసి
The Desk … Bhimavaram : స్వర్ణనిధికి అరకాసు + రెండు చిన్నాలు బంగారం విరాళం
🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ : స్వర్ణ నిధికి వీరవాసరంకు చెందిన కొట్టి దుర్గా ప్రణీత్ (4 గ్రాముల 850 మిల్లిలు) బంగారం విరాళంగా అందజేశారు. వీరికి ఆలయ
The Desk … Eluru : మంచి ఆహారపు అలవాట్లు కలిగి ఉంటే ఆరోగ్యకరమైన జీవితం లభిస్తుంది ➖ఎమ్మెల్యే చంటి
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ : మంచి ఆహారపు అలవాట్లు కలిగి ఉంటే ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చునని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా యువత ఆహార
The Desk … Eluru : ఏలూరు జిల్లాలో వరదల నివారణకు పటిష్ట చర్యలు➖ఎంపీ పుట్టా మహేష్
🔴 ఢిల్లీ /ఏలూరు : ది డెస్క్ : 2021-26 కాలానికి గాను వరద నియంత్రణ, సముద్ర కోత నిరోధక పనుల కోసం రాష్ట్రాలకు సహాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రాయోజిత “వరద
The Desk … Tadepalligudem : “స్వచ్ఛ భారత్ – స్వచ్ఛ తాడేపల్లిగూడెం” కార్యక్రమం
🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ : తాడేపల్లిగూడెం పురపాలక సంఘం ఆధ్వర్యంలో యాగర్లపల్లి UPHC కేంద్రంలో 23, 24, 25 వార్డులలో “స్వచ్ఛ భారత్ స్వచ్ఛ తాడేపల్లిగూడెం” కార్యక్రమం
The Desk… Amaravati : వెలగపూడి సచివాలయంలో రైతులకు పాదపూజ చేసిన డాక్టర్ మనోజ్
🔴 అమరావతి : ది డెస్క్ : వెలగపూడి సచివాలయంలో రైతులకు మరియు కార్యాలయ సిబ్బందికి అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి తండ్రి డాక్టర్ మనోజ్ పాదపూజ చేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో
The Desk… Eluru : రెడ్ క్రాస్ సొసైటీకి ఎంపీ 2లక్షల విరాళం
ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ : రెడ్ క్రాస్ సంస్థ భవనంలో రెండవ అంతస్తు నిర్మాణ పనులకు గత నెల 28న శంకుస్థాపన చేసిన సందర్భంగా తన తల్లి విజయలక్షి
The Desk … Eluru : సేంద్రీయ వ్యవసాయం ప్రోత్సహించేందుకు రెండు ప్రత్యేక పథకాలు : ఎంపీ పుట్టా మహేష్
🔴 ఏలూరు/ ఢిల్లీ : ది డెస్క్ : ఆంధ్రప్రదేశ్తో సహా అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో “పరంపరగత్ కృషి వికాస్ యోజన (PKVY)” ద్వారా సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ
The Desk … Eluru : AIలో భారత్ను గ్లోబల్ లీడర్గా నిలబెట్టడమే లక్ష్యం.. ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తో కేంద్ర మంత్రి
🔴 ఏలూరు /ఢిల్లీ : ది డెస్క్ : విద్యలో AI మరియు ఇతర అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను ప్రోత్సహించేందుకు విద్యా మంత్రిత్వ శాఖ యొక్క మాలవ్య మిషన్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కింద

