కృత్రిమ మేధ ప్రపంచ భవిష్యత్తును శాసించబోతోంది.. ఎంపీప్రభుత్వ కాలేజీలు, స్కూళ్ళలో ఉచితంగా AI పాఠాలు.మొదటి విడతలో ఏలూరు ప్రభుత్వ కళాశాలలో ఏఐ ల్యాబ్ ప్రారంభించిన ఎంపీ.AI ఒక సబ్జెక్టుగా బోధన అవసరమన్న ఎంపీ.జిల్లా గ్రంథాలయాన్ని
Category: Andhra News
The Desk…Vuyyuru : నిద్రపోతున్న ఉయ్యూరు విద్యుత్ శాఖ అధికారులు
మరణించి 13 సం॥రాలు గడుస్తున్నా… విద్యుత్ సర్వీసును కొనసాగిస్తున్న ఉయ్యూరు టౌన్ విద్యుత్ శాఖ అధికారులు ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి, ఎ.పి ట్రాన్స్కో, జె.ఎమ్.డి.(విజిలెన్స్) ఆదేశాల మేరకు… ఉయ్యూరులో విచారణ జరిపిన ఎ.పి.టి.ఎస్.పోలీస్ కృష్ణాజిల్లా :
The Desk…Kaikaluru : వాలీబాల్ టోర్నమెంటు ను ప్రారంభించిన కైకలూరు ఎమ్మెల్యే డా. కామినేని
ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ : మండలంలోని రాచపట్నం గ్రామంలో సంక్రాంతి పండుగ పురస్కరించుకొని బోడావుల ఎలీషా, కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన వాలీబాల్ టోర్నమెంట్ను బుధవారంఆంధ్రప్రదేశ్ అస్యూరెన్స్ కమిటీ
The Desk… Rampachodavaram : సుస్థిర ఆస్తుల కల్పనే లక్ష్యంగా ఉపాధిహామీ పనులు జరగాలి : పిఓ స్మరణ్ రాజ్
🔴 అల్లూరి జిల్లా : రంపచోడవరం/గంగవరం : ది డెస్క్ : ఏజెన్సీలో ఉపాధి పనులు ద్వారా చేపట్టిన పంట సంజీవిని పనులని వేగవంతంగా పూర్తి చేయాలని, ఏజెన్సీ ప్రాంతంలో సుస్థిర ఆస్తులు అభివృద్ధి
The Desk … Renigunta : మారిషస్ దేశాధ్యక్షులు ధరంబీర్ గోకుల్ జి సి ఎస్ కె కు సాదర వీడ్కోలు
🔴 తిరుపతి /రేణిగుంట : ది డెస్క్ : తిరుపతి జిల్లా రెండు రోజుల పర్యటన అనంతరం తిరుగుప్రయాణం అయిన మారిషస్ దేశాధ్యక్షులు ధరంబీర్ గోకుల్ జి సి ఎస్ కె కు బుధవారం
The Desk… Vunguturu : పారిశుధ్యం నిమిత్తం ఐదు పుష్ కార్డ్స్ పంపిణీ.
🔴 ఏలూరు జిల్లా : ఉంగుటూరు మండలం : ది డెస్క్ : బుధవారం స్వచ్ఛందర కార్పొరేషన్ నుంచి ఉంగుటూరు మండలంకు కేటాయించిన ఐదు పుష్కార్ట్లను (తోపుడుబళ్లను) మండలంలోని పారిశుధ్య రిక్షాలు కొరత ఉన్న
The Desk … Eluru : పోలవరంతో పాటు చింతలపూడి పనులు కూడా వేగవంతం చేస్తాం :
ఏలూరు జిల్లా : పోలవరం : ది డెస్క్ : పోలవరం ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో 2027 జూన్ నాటికి పూర్తి చేయాలని కాంట్రాక్టు కంపెనీని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్
The Desk… Mudinepalli : మృతుని కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందించిన అంబుల వైష్ణవి
🔴 ఏలూరు జిల్లా : ముదినేపల్లి మండలం: : ది డెస్క్ : ముదినేపల్లి మండలం విశ్వనాద్రిపాలెంలో మాటడ నాంచారయ్య (60) అనారోగ్య కారణాలతో ఈరోజు ఉదయం మరణించారు. విశ్వనాద్రిపాలెం గ్రామంలో నిరుపేద కుటుంబానికి
The Desk … Rajamahrndravaram : జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు – అవగాహన కార్యక్రమాలు
🔴 తూగో : రాజమహేంద్రవరం : ది డెస్క్ : జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం (NRSM)– 2026 కార్యక్రమాల్లో భాగంగా.. బుధవారం రాజమహేంద్రవరం నగరంలోని లాలాచెరువు ట్రాఫిక్ జంక్షన్ వద్ద రోడ్డు భద్రత
The Desk…Mandavalli : భైరవపట్నంలో ఘనంగా కూటమి నేత చాపరాల దుర్గాప్రసాద్ జన్మదిన వేడుకలు
ఏలూరు జిల్లా : మండవల్లి : ది డెస్క్ : మండలంలోని భైరవపట్నంలో ఎన్డీఏ కూటమి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు చాపరాల దుర్గాప్రసాద్ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా

