ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ : సంక్రాంతి పండుగ నేపథ్యంలో కోడిపందాలు, పేకాటలు, గుండాట వంటి జూద క్రీడలకు యువత దూరంగా ఉండాలని కైకలూరు టౌన్ ఎస్ఐ వెంకట కుమార్
Category: Andhra News
The Desk…Bhimadole : కూటమి ప్రభుత్వంతోనే పల్లెల అభివృద్ధి : ఎంపీ మహేష్
భీమడోలులో “మన పల్లెకు మన ఎంపీ” కార్యక్రమంగ్రామ సమస్యలు అడిగి తెలుసుకున్న ఎంపీ.ప్రజల నుంచి వినతి పత్రాల స్వీకరణ.పలు రోడ్లకు అక్కడికక్కడే అనుమతులు మంజూరు చేస్తూ ప్రకటన.ఒకే ప్రభుత్వం 20- 30 ఏళ్ళు ఉంటే గుజరాత్
The Desk… Rajamahendravaram : పండుగ సందర్భంగా అధిక ధరలకు ప్రైవేట్ బస్ చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు➖R సురేష్ (జిల్లా రవాణా శాఖ అధికారి)
🔴 తూగో జిల్లా : రాజమహేంద్రవరం : ది డెస్క్ : సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు దూర ప్రాంతాల నుంచి సొంత ప్రాంతాలకు అధిక సంఖ్యలో ప్రజలు ప్రయాణించడం వలన ఏర్పడే అధిక డిమాండ్
The Desk… Rajamahendravaram: జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవ వేడుకల్లో భాగంగా..
🔴 తూగో : రాజమహేంద్రవరం : ది డెస్క్ : ఈరోజు రాజమహేంద్రవరం లోని లారీ యూనియన్ ఆఫీస్ వద్ద కిమ్స్ హాస్పిటల్ మరియు డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ బృందాల సహకారంతో ఉచిత
The Desk …Jangareddygudem : జంగారెడ్డిగూడెం ప్రాంత ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు➖ ఎక్సైజ్ సిఐ
🔴 ఏలూరు జిల్లా : జంగారెడ్డిగూడెం : ది డెస్క్ : సంక్రాంతి సందర్భంగా పొరుగు రాష్ట్రాల నుండి మన ప్రాంతానికి వచ్చే ప్రయాణికులకు విజ్ఞప్తి : పొరుగు రాష్ట్రాల నుండి వచ్చే వారు
The Desk… Eluru : ప్రజలు సంతోషంగా ఉంటే వైసీపీ తట్టుకోలేకపోతోంది : ఏలూరు ఎంపీ మహేష్
ప్రజలు పండుగ చేసుకున్నా వైసీపీకి కడుపుమంటగానే ఉంది.తిరుమలలో మద్యం సీసాలు వేయటం ఆ పార్టీ కుట్రల సంస్కృతికి నిదర్శనం.ఇటువంటి కుళ్ళు రాజకీయాలతోనే 11 సీట్లకు పరిమితమయ్యారు.➖సంక్రాంతి సంబరాల్లో ఏలూరు ఎంపీ.ఏలూరు జిల్లా : ది
The Desk …Gollapudi : పల్లెల్లో పరుగులు పెడుతున్న అభివృద్ధి.. మైలవరం నియోజకవర్గంలో రూ.6కోట్లతో పల్లెపండుగ 2.0 : మైలవరం ఎమ్మెల్యే వసంత
గొల్లపూడిలో రూ.1.35 కోట్లతో సీసీ రోడ్లకు శంకుస్థాపన. ఎన్టీఆర్ జిల్లా : గొల్లపూడి : ది డెస్క్ : పల్లెపండుగ 2.0తో గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు
The Desk … Machilipatnam : మచిలీపట్నంలో బాలల అక్రమ రవాణా గుట్టురట్టు.. ముగ్గురు నిందితులు అరెస్ట్.. పరారీలో మరో నిందితుడు
కృష్ణా జిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ : కృష్ణా జిల్లా మచిలీపట్నం పరిధిలో చోటుచేసుకున్న బాలల అక్రమ రవాణా ఘటనను మచిలీపట్నం పోలీసులు విజయవంతంగా ఛేదించారు. గత నెల 18వ తేదీన
The Desk … Rajamahendravaram: ప్రయాణికుల భద్రతే పరమావధి
ప్రైవేట్ బస్సు ఆపరేటర్లకు జిల్లా రవాణా శాఖ అధికారి సూచన. ప్రైవేట్ ట్రావెల్స్, కాంట్రాక్ట్ క్యారేజ్ (CC) బస్సు యజమానులు మరియు ఆపరేటర్లకు అవగాహన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా కమిషనర్ స్పష్టమైన ఆదేశాల మేరకు..
The Desk… Bhimavaram : దేవాలయ అధికారుల సమక్షంలో తెరిచిన సీల్డ్ టెండర్లు
🔴 పగో జిల్లా : భీమవరం మండలం : గునుపూడి సోమేశ్వర జనార్థనస్వామి దేవస్థానం నందు జరుగబోవు వార్షిక కళ్యాణోత్సవ సందర్భముగా ది.13-02-2026 నుంది ది.17-02-2026 వరకు దేవాలయము నందు వివిధ సీల్డ్ టెండర్లు

