🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ : టవల్స్, దుప్పట్లు, స్వెట్టర్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బడేటి చంటి విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాల కల్పనపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి
Category: Andhra News
The Desk … Eluru : ధరల భారం తగ్గించేందుకు తగ్గింపు ధరల బియ్యం.. రైతు బజార్లో ప్రత్యేక కౌంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే బడేటి చంటి
🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ : ఏలూరు నగరంలోని శ్రీ పొట్టి శ్రీరాములు రైతు బజార్లో జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన తగ్గింపు ధరల
The Desk … Nandigama : మంచి ప్రభుత్వానికి రెండేళ్లు.. ఇంటింటికీ కూటమి విజయాల ప్రచారం
🟡 ఎన్టీఆర్ జిల్లా | నందిగామ | ది డెస్క్ పెద్దవరంలో ప్రజలను కలిసిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రజా సంక్షేమం – అభివృద్ధికి ప్రాధాన్యత ప్రజల సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి మరింత కృషి
The Desk … Nandigama : ఎంపీ కేశినేని జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే సౌమ్య.. కూటమి నేతలతో కలిసి కేక్ కటింగ్
🟡 ఎన్టీఆర్ జిల్లా | నందిగామ నియోజకవర్గం | ది డెస్క్ : CBN నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తోంది➖ తంగిరాల సౌమ్య (ఎమ్మెల్యే) విజయవాడ ఎంపీ కేశినేని
The Desk … Nandigama : రైతన్న పొలాలకు జలకళ.. 1,682 ఎకరాలకు ఎత్తిపోతల పథకం ప్రారంభం
🟡 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ : ది డెస్క్ : పెద్దవరంలో స్విచ్ ఆన్ చేసిన ఎమ్మెల్యే సౌమ్య నందిగామ మండలం పెద్దవరం గ్రామంలో కేత వీరునిపాడు–గుత్తవారిపాలెం ప్రాంతాలకు చెందిన 1,682 ఎకరాల
The Desk … Bhimavaram : మావుళ్లమ్మకు మోటార్ సైకిల్ మెకానిక్స్ సారె.. మేళతాళాలతో ఊరేగింపు
🟡 పశ్చిమ గోదావరి జిల్లా | భీమవరం | ది డెస్క్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అసోసియేషన్ సభ్యులు ఆషాఢ మాసం సందర్భంగా.. భీమవరం మోటార్ సైకిల్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సోమవారం
The Desk … Eluru : రైతు సమస్యలపై రాజకీయం తగదు.. పొగాకు రైతులకు అండగా ప్రభుత్వం➖ఎంపీ పుట్టా మహేష్
🟡 ఏలూరు జిల్లా | ఏలూరు | ది డెస్క్ : అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పొగాకు ధరలు తగ్గిన నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయని ఏలూరు
The Desk … Eluru : విలీన గ్రామాలకు గోదావరి జలాల దిశగా మరో ముందడుగు.. రూ.1.65 కోట్లతో ఓవర్హెడ్ ట్యాంక్కు శంకుస్థాపన
🟡 ఏలూరు జిల్లా : ఏలూరు: ది డెస్క్ : ఏలూరు నగరంలో విలీనమైన గ్రామాలకు సురక్షిత గోదావరి తాగునీరు అందించేందుకు అమృత్ 2.0 పథకం కింద కీలక అడుగులు పడుతున్నాయని ఏలూరు ఎంపీ
The Desk … Nandigama : తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం.. రైతు బజార్లో రైస్ షాప్ ప్రారంభించిన ఎమ్మెల్యే సౌమ్య
🟡 ఎన్టీఆర్ జిల్లా | నందిగామ | ది డెస్క్ నిత్యావసర వస్తువుల ధరల భారాన్ని తగ్గించి పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఊరట కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే
The Desk … Tadepalligudem : ఫిర్యాదుల పరిష్కారమే లక్ష్యం.. పీజీఆర్ఎస్లో ప్రజల వినతులు స్వీకరించిన కమిషనర్
🔴 ఏలూరు జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ : తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం. యేసుబాబు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. తాగునీరు,

