The Desk … Bhimavaram : జిల్లాలోని అన్న క్యాంటీన్ అడ్వైజర్ కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం➖ వంసిధర్ (అన్న క్యాంటీన్ సీఈఓ)

🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ : భీమవరం పురపాలక సంఘం కార్యాలయంలో అన్న క్యాంటీన్ సీఈఓ వంసిధర్ పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్న క్యాంటీన్ అడ్వైజర్ కమిటీ సభ్యులతో

Read More

The Desk …Mandapet : ఎమ్మెల్యే వేగుళ్ళను కలిసిన జిల్లా రిజిస్ట్రార్, మండపేట సబ్ రిజిస్ట్రార్

🔴 తూగో జిల్లా : మండపేట : ది డెస్క్ : జిల్లా రిజిస్ట్రార్ సి.హెచ్.నాగలింగేశ్వరరావు, నూతన బాధ్యతలు స్వీకరించిన మండపేట సబ్ రిజిస్ట్రార్ మంచిరాజు, సీత రామస్వామి లు శుక్రవారం మండపేట తెలుగుదేశంపార్టీ

Read More

The Desk … Tadepalligudem : పెన్షన్ పంపిణీ కార్యక్రమం & మున్సిపల్ పార్కు ప్రారంభోత్సవం

🔴 పగో : తాడేపల్లిగూడెం : ది డెస్క్ : తాడేపల్లిగూడెం 2వ వార్డులోని గాయత్రీ దేవి ఆలయం వద్ద ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం మరియు నూతనంగా నిర్మించిన మున్సిపల్ పార్కు

Read More

The Desk … Tadepalligudem : సెన్సస్–2027 హౌస్ లిస్టింగ్ ప్రారంభం

పశ్చిమగోదావరి జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ : భారత ప్రభుత్వం చేపట్టిన సెన్సస్–2027లో భాగంగా హౌస్ లిస్టింగ్ & హౌసింగ్ సెన్సస్ కార్యక్రమం శుక్రవారం తాడేపల్లిగూడెం పట్టణంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా

Read More

The Desk … Tadepalligudem : రెడ్‌క్రాస్‌కు మున్సిపల్ సిబ్బంది విరాళం

పశ్చిమగోదావరి జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ : తాడేపల్లిగూడెం పురపాలక సంఘం ఉద్యోగులు, సిబ్బంది తమ సామాజిక బాధ్యతగా రెడ్‌క్రాస్ సొసైటీకి రూ.1,08,300 (ఒక లక్ష ఎనిమిది వేల మూడు వందల

Read More

The Desk… Tadepalligudem : పెన్షన్ పంపిణీతో పాటు మున్సిపల్ పార్కు ప్రారంభం

ప.గో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ : తాడేపల్లిగూడెం 2వ వార్డులోని గాయత్రీ దేవి ఆలయం వద్ద ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం, నూతనంగా నిర్మించిన మున్సిపల్ పార్కు ప్రారంభోత్సవం

Read More

The Desk … Vunguturu : ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీవో

🔴 ఏలూరు జిల్లా :ఉంగుటూరు మండలం : నీలాద్రిపురం : ది డెస్క్ : గ్రామంలో పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో ఉంగుటూరు ఎంపీడీవో జి ఆర్ మనోజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని కొంతమంది

Read More

The Desk … Tadepalligudem : జనగణన-2027 క్షేత్ర స్థాయి పనులు రేపటి నుండి ప్రారంభం

🔴 పగో : తాడేపల్లిగూడెం : ది డెస్క్ : జనగణన-2027 క్షేత్ర స్థాయి కార్యకలాపాలు శుక్రవారము నుండి పట్టణంలో ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఎం. యేసుబాబు గురువారం పురపాలక

Read More

The Desk…Vunguturu : జనాభా లెక్కలకు సహకరించండి

మే1 నుండి 30 వరకు జరిగే జనగణన ప్రక్రియకు గృహస్తులు సహకరించండి➖ఎంపీడీవో మనోజ్ 🔴 ఏలూరు జిల్లా : ఉంగుటూరు మండలం : ఉంగుటూరు : ది డెస్క్ : రేపటి నుండి ప్రారంభమయ్యే

Read More

The Desk…Tadepalligudem : ▪️స్వచ్ఛ పదం కార్యక్రమం▪️

పంచాయతీ స్థాయి నుంచి ప్లాస్టిక్ నిషేధించాలి➖ZP CEO జగదాంబ. 🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : పెదతాడేపల్లి : ది డెస్క్ : పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా గ్రామాల్లో అధికారులు చేసే ప్రతి

Read More