🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం మండలం : పెదతాడేపల్లి : ది డెస్క్ : పంచాయితీ రాజ్ దినోత్సవం సందర్భంగా పెదతాడేపల్లి గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద ప్రత్యేక అధికారి రాజా శ్రీనివాస్
Category: Andhra News
The Desk … Bhimavaram : స్వర్ణనిధికి – తెలంగాణకు చెందిన దంపతులు 1కాసు1/4 బంగారం విరాళం
🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ : మావుళ్ళమ్మవారికి స్వర్ణ నిధికి హైదరాబాద్ కి చెందిన దొంతికుర్తి శ్రీరామమూర్తి ఝాన్సీ లక్ష్మి దంపతులు లక్ష ఏబది వేలు రూపాయలు విలువ
The Desk …Nellore : ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రెండో పంటకు 4,47,322 ఎకరాల ఆయకట్టుకు 49.760 టీఎంసీల నీటి విడుదలకు ఐఏబి తీర్మానం
🟡 నెల్లూరు : ది డెస్క్ : ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రెండో పంటకు సంబంధించి 4,47,322 ఎకరాల ఆయకట్టుకు 49.760 టీఎంసీల నీటిని సోమశిల, కండలేరు జలాశయాల నుంచి విడుదల చేసేందుకు సాగునీటి
The Desk … Tadepalligudem : ఆస్తిపన్ను వసూళ్లు విషయంలో తాడేపల్లిగూడెం పురపాలక సంఘానికి ఏపీలో సెకండ్ ర్యాంక్
🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం: ది డెస్క్ : కమిషనర్ యేసుబాబును అభినందించిన సిబ్బంది 2025-26 ఆర్ధిక సంవత్సరమునకు సంబందించి ఆస్తి పన్ను వసూళ్ళలో తాడేపల్లిగూడెం పురపాలక సంఘము నందు డిమాండ్ రూ.
The Desk … Eluru : నాదెండ్ల భాస్కరరావుకు ఎంపీ పుట్టా మహేష్ నివాళి
🟡 హైదరాబాద్/ఏలూరు : ది డెస్క్ : అనారోగ్యంతో హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందిన మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావుకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్
The Desk …Podalakur : రాష్ట్రంలో ప్రతి ఆలయాన్ని కూడా భక్తిశ్రద్ధలతో అభివృద్ధి చేస్తున్నాం : మంత్రి ఆనం
🟡 నెల్లూరు జిల్లా :పొదలకూరు : ది డెస్క్ : కోట్లాది రూపాయలతో పురాతన ఆలయాల పునర్నిర్మాణం, నూతన ఆలయాలు నిర్మిస్తున్నాం ఆధ్యాత్మికతకు చిరునామాగా నెల్లూరు జిల్లా : రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి
The Desk … Bhimavaram : ఘనంగా ఆదిశంకరాచార్యుల జయంతి
🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ : జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతిని పురస్కరించుకుని మావుళ్ళమ్మ దేవస్థానం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ సందర్భంగా దేవస్థాన మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక
The desk … Eluru : ఇళ్లకు నష్టం లేకుండా ఆర్వోబీ➖ఎంపీ పుట్టా
🟡 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ : అనేక సమస్యలతో వినతి పత్రాలతో ప్రజలు ఆయన వద్ద బారులు తీరటం రెండేళ్లుగా చూస్తూనే ఉన్నాం. తన దృష్టికి
The Desk …Thulluru : ▪️ రైతులకు పాదపూజ ▪️పారిశుధ్య కార్మికులకు సన్మానం
🟡 అమరావతి : తుళ్లూరు మండలం : అబ్బిరాజుపాలెం : ది డెస్క్ : అమరావతికి జీవం పోద్దాం – 116/- రూపాయలు సాయం చేద్దాం.. కార్యక్రమంలో భాగంగా.. రాజధానికి భూములిచ్చిన రైతులకు అంబుల
The Desk … Tadepalligudem : 10వ వార్డులో మజ్జిగ & చలివేంద్రం ప్రారంభం
🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ : తాడేపల్లిగూడెం పురపాలక సంఘ కార్యాలయం వద్ద 10వ వార్డులో వేసవి తీవ్రత దృష్ట్యా ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్

