The Desk … Mudinepalli : దహన సంస్కారాల నిమిత్తం రూ. 5000/- నగదు అందించిన డాక్టర్ మనోజ్

🔴 ఏలూరు జిల్లా : ముదినేపల్లి మండలం : ది డెస్క్ : ముదినేపల్లి గ్రామంలోని మద్దాల వెంకటేశ్వరావు(55)అనారోగ్య సమస్యల వల్ల ఈరోజు తెల్లవారుజామున మరణించారు. మరణ వార్త విన్న అమరావతి బ్రాండ్ అంబాసిడర్

Read More

The Desk …Venkatapalem : వెంకటపాలెం ▪️ రైతులకు పాదపూజ ▪️

🟡 అమరావతి : వెంకటాపాలెం : ది డెస్క్ : అమరావతికి జీవం పోద్దాం – 116/- రూపాయలు సాయం చేద్దాం.. కార్యక్రమంలో భాగంగా.. రాజధానికి భూములిచ్చిన రైతులకు అంబుల వైష్ణవి తండ్రి డాక్టర్

Read More

The Desk… Vunguturu : 255 కోట్లతో ఉంగుటూరు నియోజకవర్గం బడ్జెట్ అంచనాలు➖ఎమ్మెల్యే పత్సమట్ల

🔴 ఏలూరు జిల్లా : ఉంగుటూరు నియోజకవర్గం : ది డెస్క్ : ఉంగుటూరు నియోజకవర్గానికి రానున్న 2026 – 27 ఆర్థిక సంవత్సరానికి ₹255 కోట్లతో బడ్జెట్ అంచనాలను తయారుచేసి ప్రభుత్వానికి పంపినట్లు

Read More

The Desk… Atmakur : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా అమరావతి ➖మంత్రి ఆనం

🟡 నెల్లూరు జిల్లా : ఆత్మకూరు : ది డెస్క్ : భారత పార్లమెంటులో అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధానిగా చట్టబద్ధం చేస్తూ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా రాష్ట్ర మంత్రి ఆనం

Read More

The Desk…Jangareddygudem : విద్యుత్ దీపాల నడుమ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం

🔴 ఏలూరు జిల్లా : జంగారెడ్డిగూడెం : ది డెస్క్ : పార్లమెంట్ లో అమరావతి రాజధాని చట్టబద్దతపై ఆమోదం లభించడంపై జిల్లాలో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు సంతోషంతో వారి ఇళ్ల

Read More

The Desk… Kaikaluru : విశ్వబ్రాహ్మణ సంఘ సర్వసభ్య సమావేశం – సేవా కార్యక్రమాలకు ఆర్థిక సహాయం ప్రకటింపు

ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ : స్థానిక వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో బుధవారం విశ్వబ్రాహ్మణ సంఘ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి నియోజకవర్గ అధ్యక్షుడు తుపాకుల సోమాచారి అధ్యక్షత వహించారు.

Read More

The Desk… Tadepalligudem : పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కమిషనర్ యేసుబాబు

🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ : తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలోని 34వ వార్డ్ లో ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో ఎంఎల్ఏ

Read More

The Desk… Machilipatnam : వెలుగు ఫౌండేషన్ ప్రయాణికులకు సురక్షితమైన తాగునీరు అందించడం అభినందనీయం : కొనకళ్ల

మచిలీపట్నం: ది డెస్క్ : మనిషి మనుగడకు నీరు ప్రాణాధారం అని, ఆరోగ్యవంతమైన జీవనం కోసం ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన, సురక్షిత తాగునీటిని వినియోగించడం అత్యంత అవసరమని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు పేర్కొన్నారు.

Read More

The Desk… Amaravati : యువతకు 60,000 ఉద్యోగాలే లక్ష్యం : ఎంపీ సానా సతీష్ బాబు

అమరావతి : ది డెస్క్ : ఆంధ్రప్రదేశ్ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు ముందడుగు వేస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 60,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా

Read More

The Desk… Bhimavaram : కూటమి ప్రభుత్వం పేదల గృహ స్వప్నం నెరవేర్చుతోంది – తోట సీతారామలక్ష్మి

ప.గో జిల్లా : భీమవరం : ది డెస్క్ : భీమవరం పట్టణంలో సుమారు 2000 కుటుంబాలకు ఎన్టీఆర్ టిడ్కో గృహాల గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు

Read More

1 11 12 13 14 15 190