🔴 ఏలూరు జిల్లా : ఉంగుటూరు నియోజకవర్గం : ది డెస్క్ : ఉంగుటూరు నియోజకవర్గానికి రానున్న 2026 – 27 ఆర్థిక సంవత్సరానికి ₹255 కోట్లతో బడ్జెట్ అంచనాలను తయారుచేసి ప్రభుత్వానికి పంపినట్లు
Category: Andhra News
The Desk… Atmakur : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా అమరావతి ➖మంత్రి ఆనం
🟡 నెల్లూరు జిల్లా : ఆత్మకూరు : ది డెస్క్ : భారత పార్లమెంటులో అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధానిగా చట్టబద్ధం చేస్తూ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా రాష్ట్ర మంత్రి ఆనం
The Desk…Jangareddygudem : విద్యుత్ దీపాల నడుమ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం
🔴 ఏలూరు జిల్లా : జంగారెడ్డిగూడెం : ది డెస్క్ : పార్లమెంట్ లో అమరావతి రాజధాని చట్టబద్దతపై ఆమోదం లభించడంపై జిల్లాలో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు సంతోషంతో వారి ఇళ్ల
The Desk… Kaikaluru : విశ్వబ్రాహ్మణ సంఘ సర్వసభ్య సమావేశం – సేవా కార్యక్రమాలకు ఆర్థిక సహాయం ప్రకటింపు
ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ : స్థానిక వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో బుధవారం విశ్వబ్రాహ్మణ సంఘ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి నియోజకవర్గ అధ్యక్షుడు తుపాకుల సోమాచారి అధ్యక్షత వహించారు.
The Desk… Tadepalligudem : పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కమిషనర్ యేసుబాబు
🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ : తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలోని 34వ వార్డ్ లో ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో ఎంఎల్ఏ
The Desk… Machilipatnam : వెలుగు ఫౌండేషన్ ప్రయాణికులకు సురక్షితమైన తాగునీరు అందించడం అభినందనీయం : కొనకళ్ల
మచిలీపట్నం: ది డెస్క్ : మనిషి మనుగడకు నీరు ప్రాణాధారం అని, ఆరోగ్యవంతమైన జీవనం కోసం ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన, సురక్షిత తాగునీటిని వినియోగించడం అత్యంత అవసరమని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు పేర్కొన్నారు.
The Desk… Amaravati : యువతకు 60,000 ఉద్యోగాలే లక్ష్యం : ఎంపీ సానా సతీష్ బాబు
అమరావతి : ది డెస్క్ : ఆంధ్రప్రదేశ్ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు ముందడుగు వేస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 60,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా
The Desk… Bhimavaram : కూటమి ప్రభుత్వం పేదల గృహ స్వప్నం నెరవేర్చుతోంది – తోట సీతారామలక్ష్మి
ప.గో జిల్లా : భీమవరం : ది డెస్క్ : భీమవరం పట్టణంలో సుమారు 2000 కుటుంబాలకు ఎన్టీఆర్ టిడ్కో గృహాల గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ పొలిట్బ్యూరో సభ్యురాలు
The Desk… Rajamahendravaram : పర్మిట్ లేని వాహనాల బహిరంగ వేలం…రూ.10 లక్షలకు పైగా వసూళ్లు➖ఆర్ సురేష్ (జిల్లా రవాణా అధికారి)
🔴 తూగో : రాజమహేంద్రవరం : ది డెస్క్ : జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో పన్ను బకాయిలు ఉన్నవి, ఫిట్నెస్ మరియు పర్మిట్ లేకుండా నిర్బంధించబడిన వాహనాలకు సంబంధించి బహిరంగ వేలం కార్యక్రమం సోమవారం
The Desk… Vunguturu : ఉంగుటూరులో పీజీఆర్ఎస్ కార్యక్రమం – ప్రజల వినతులు స్వీకరణ
ఏలూరు జిల్లా : ఉంగుటూరు : ది డెస్క్ : ఉంగుటూరు మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి,

