జిల్లా టార్గెట్ రోజుకి 90000 మ్యాన్ డేస్. లక్ష్యం మేరకు శ్రామికులకు పని కల్పించాలి ఉపాధిహామీ సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేయాలి 🔴 పోలవరం జిల్లా : రంపచోడవరం : ది డెస్క్ : పోలవరం
Category: Andhra News
The Desk …ధార్శనికుడు డా. బాబాసాహేబ్ అంబేడ్కర్
డా. బాబాసాహేబ్ బిఆర్ అంబేడ్కర్ 136వ జయంతి భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డా. భాభాసాహెబ్ అంబేడ్కర్ 136వ జయంతి సంధర్భంగా సమసమాజ స్థాపనకై దేశ ప్రజల కోసం బాబాసాహెబ్ చేసిన కృషిని గుర్తుచేసుకోవల్సిన
The Desk … Tadepalligudem : ఎన్యూమరేటర్లు & సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమం
🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ : తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ మరియు మెప్మా హాల్ నందు జనగణన–2027 కార్యక్రమం భాగంగా ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్లకు శిక్షణ
The Desk … Rajamahendravaram : గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు శ్రీకారం…ఫేజ్ వన్ కింద రూ.9.55 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన➖మంత్రి ఆనం
🟡 తూగో జిల్లా : రాజమహేంద్రవరం : ది డెస్క్ : గోదావరి పుష్కరాలు– 2027 సందర్భంగా చేపట్టవలసిన పనులను ఈరోజు నుంచి ప్రారంభం చేసినట్లు రాష్ట్ర దేవాదాయ మరియు ధర్మాదాయ శాఖ మంత్రి
The Desk … Bhimavaram : అన్నదాన ప్రసాద వితరణకి 40K విరాళ మిచ్చిన మణికంఠ
🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ : మావుళ్ళమ్మవారి నిత్య అన్నదాన ప్రసాద వితరణకి రాజోలు మోరికి చెందిన బల్ల నాగ మణికంఠ 40,000/- రూపాయలు విరాళంగా అందచేసినారు. ఆలయ
The Desk … Tadepalli : చంద్రబాబు నివాసంలో పూలే జయంతి కార్యక్రమం
🟡 అమరావతి : తాడేపల్లి : ది డెస్క్ : మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో పూలే చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించి, ఆయన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా
The Desk … Bhimavaram : పార్టీ కార్యాలయంలో ఘనంగా పూలే జయంతి వేడుకలు
🟡 పగో జిల్లా : భీమవరం నియోజకవర్గం : ది డెస్క్ : మహాత్మా జ్యోతిరావు ఫూలే 199 జయంతి సందర్బంగా.. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు
The Desk …Prattipadu : ప్రత్తిపాడు సర్కిల్లో డ్రంక్ అండ్ డ్రైవ్పై చర్యలు
🔴 కాకినాడ జిల్లా : ది డెస్క్ : రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రత్తిపాడు సర్కిల్లో స్పెషల్ డ్రైవ్ను జరిపిన పోలీసులు, ఏలేశ్వరం, అన్నవరం, రౌతులపూడి పోలీస్ స్టేషన్ల పరిధిలో 1 ఏప్రిల్ నుంచి
The Desk …స్ఫూర్తిప్రదాత మహాత్మా జ్యోతిరావు పూలే
రాష్ట్రపిత మహాత్మా జ్యోతిరావు ఫూలే 200వ జయంతి ‘ప్రాచీన యుగంలో బుద్దుడు, ఆదునిక యుగంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే నాకు గురువులు’ అని నవభారత రాజ్యంగా నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ అన్నారు. దళిత,
The Desk … Amaravati : దీపం లబ్దిదారులకు పీఎన్జీ వినియోగంపై అవగాహన కల్పించండి : ఏపీ సీఎం చంద్రబాబు
పీఎన్జీ కనెక్షన్లు పెరగాలి… ఆయిల్ కంపెనీలు లక్ష్యం చేరుకోవాలి సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశం శ్రీకాకుళం-కాకినాడ నేచురల్ గ్యాస్ పైపు లైన్ పనుల పూర్తికి కేంద్రం మంత్రికి సీఎం ఫోన్ అమరావతి :

