TATA THE LEGEND : THE DESK : రతన్ టాటా…1991 నుండి 2012లో పదవీ విరమణ చేసే వరకు టాటా గ్రూప్ ఛైర్మన్గా పనిచేసిన రతన్ టాటా.. ఆయన నాయకత్వం, వ్యాపార నైతిక
Author: thedesknews
The Desk…Telangana : ట్యాక్సీ డ్రైవర్ కోసం వివాహిత రచ్చ.. భర్త, పిల్లలను వదిలి లండన్ నుంచి హైదరాబాద్కు..!
తెలంగాణ : అల్వాల్ : THE DESK : గుర్తు తెలియని వ్యక్తి తన అందాన్ని పొగడగానే ఓ వివాహిత మనసు గతితప్పింది. నీ నవ్వు ముత్యాల వర్షం కురిపిస్తుందని మెసేజ్ చేయగానే తన
The Desk… Magalagiri : వన్య ప్రాణుల రక్షణ మనిషి బాధ్యత : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
గుంటూరు జిల్లా : మంగళగిరి : THE DESK : • వసుధైక కుటుంబంలో సమస్త జీవ కోటి ఉంది • పురాణాలు, వేదాలు, ఇతిహాసాలు చెబుతున్నది ఇదే • మనపై ఆధారపడిన జీవుల్ని
The Desk…Bhimadole : నిత్య పెళ్లికొడుకు ఆట కట్టించిన భీమడోలు పోలీసులు
ఏలూరు జిల్లా : భీమడోలు : THE DESK : చదివింది తొమ్మిదో తరగతి.. కానీ మోసాలు చేయడంలో మాత్రం ఇస్రో శాస్త్రవేత్తల కంటే ఎక్కువ తెలివితేటలు చూపించి నాలుగు పెళ్లిళ్లు చేసుకుని మోసాలకు
The Desk…Kaikaluru : గురువులను సత్కరించడం ఆనందదాయకం : జాగృతి స్కూల్ ప్రిన్సిపాల్ పానెం కిషోర్
ఏలూరు జిల్లా : కైకలూరు : THE DESK : క్రమశిక్షణ కలిగిన సమాజం కోసం అంతరాలు లేని సమ సమాజ స్థాపన కోసం శ్రమించి నిస్వార్థ చింతనతో జ్ఞానాన్ని పంచే ఉపాధ్యాయులను గుర్తించి
The Desk…Mudinepalli : పొలం అమ్మి.. రాజధానికి ఇచ్చా
ఏలూరు జిల్లా : ముదినేపల్లి : THE DESK : ఆమె ఓ వైద్య విద్యార్థిని… రెక్కలు విప్పుకొన్న పక్షిలా ఎగిరిపోవాలని కలలు కనే వయసు తనది. తన ఈడువాళ్లంతా సరదాలు, సంతోషాల కోసం
The Desk…Chintalapudi : మహిళలకు చట్టాలపై అవగాహన అవసరం : డిస్ట్రిక్ట్ చీఫ్ జస్టిస్ పురుషోత్తం కుమార్
ఏలూరు జిల్లా : చింతలపూడి : THE DESK : చట్టాలపై అవగాహన ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.హెచ్ పురుషోత్తం కుమార్ అన్నారు. శనివారం చింతలపూడి మండల
The Desk…Mudinepalli : ముదినేపల్లి ఎంపీడీవో గా యద్దనపూడి రామకృష్ణ
ఏలూరు జిల్లా : ముదినేపల్లి : THE DESK Reporter :ముదినేపల్లి ఎంపీడీవో గా యద్దనపూడి రామకృష్ణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పాటు ఈవోపీఆర్డి గా బి. కిషోర్, ఏవో గా ఎం.వి.
The Desk…Kaikaluru : వ్యర్థాలు పేరుకుని దుర్వాసన… చెత్త తొలగించాలని స్థానికుల విజ్ఞప్తి
ఏలూరు జిల్లా : కైకలూరు : THE DESK : కైకలూరు పట్టణ నడిబొడ్డున ఉన్న ఎస్బిఐ మెయిన్ బ్రాంచ్ ప్రక్కన రహదారిపై చెత్తాచెదారాలతో, కుళ్లిన వ్యర్ధాలతో నిండి దుర్వాసన వెదజల్లుతుందని స్థానికులు వాపోతున్నారు.
The Desk…kaikaluru : సర్కారు కాలువ వంతెన పై నుండి దూకి విద్యార్థి గల్లంతు… పోలీసులు గాలింపు
ఏలూరు జిల్లా : కైకలూరు : THE DESK : మండలంలోని పందిరిపల్లిగూడెం-వడ్లకూటితిప్ప సరిహద్దులో గల సర్కారు కాలువ వంతెన పై నుండి దూకి ఓ విద్యార్థి ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు పాల్పడిన

