🔴 ఏలూరు జిల్లా : చింతలపూడి : ది డెస్క్ : BEGINING BEFORE –❓ ప్రజలే నా హై కమాండ్ అంటున్న సీఎం చంద్రబాబు చింతలపూడిలో హై కమాండ్ (ప్రజలు) ఏమంటున్నారంటే..!! ఆసుపత్రికి
Category: Andhra News
The Desk…Mudinepalli : వీరయ్య కుటుంబానికి అంబుల వైష్ణవి రూ.5000 సాయం
ఏలూరు జిల్లా : ముదినేపల్లి : ది డెస్క్ : మండలంలోని వాడాలి గ్రామానికి చెందిన ఆవుల వీరయ్య (25) కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. మృతునికి భార్య,
The Desk…Eluru : జిల్లా పరిషత్ చైర్పర్సన్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంపీ పుట్టా మహేష్
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ : ఇటీవల కన్నుమూసిన జడ్పీ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ అత్తగారు ఘంటా అచ్చమాంబ.. శనివారం ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం
The Desk… Jaggaiahpet : వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థుల ర్యాంకుల ప్రభంజనం
🔴 NTR జిల్లా : జగ్గయ్యపేట : ది డెస్క్ : నేడు విడుదల చేసిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థిని, విద్యార్థులు స్టేట్ ర్యాంకులను సాధించి
The Desk…Eluru : వక్ఫ్ సవరణ బిల్లుపై వ్యతిరేకంగా ఏలూరులో ముస్లిం సోదరుల భారీ నిరసన ర్యాలీ
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ : ఏలూరులో ముస్లిం సోదరులు కదం తొక్కారు. వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంటులో ఆమోదించడాన్ని నిరసిస్తూ ఏలూరు వక్ఫ్ బోర్డు పరిరక్షణ జేఏసీ
The Desk…RJY : అనధికార లే ఔట్లపై చర్యలు తీసుకుంటాం : రుడా వైస్ చైర్మన్ కేతన్ గార్గ్
🔴 తూ.గో జిల్లా : రాజమహేంద్రవరం అర్బన్ డెవెలప్ మెంట్ అథారిటీ (రుడా) : ది డెస్క్: రుడా పరిధిలోని అనధికార లే ఔట్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రుడా వైస్ చైర్మన్ కేతన్
The Desk…Eluru : ఏలూరును పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి సహకరించండి : ఏపీ సీఎం కు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ విజ్ఞప్తి
🔴 ఏలూరు/ ఆగిరిపల్లి : ది డెస్క్ : ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి సహకరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
The Desk…RJY : పన్ను బకాయి చెల్లింపు గడుపు ఏప్రియల్ 30 వరకు పొడిగింపు : మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్
🔴 తూ.గో జిల్లా : రాజమహేంద్రవరం : ది డెస్క్ : నగర పాలక సంస్థకు సంబంధించి ఇంటిపన్ను.. ఖాళీస్థలము పన్నుల బకాయి ఉన్న పన్నులు చెల్లింపు కోసం పన్ను బకాయిదారులు ఏప్రియల్ 30వ
The Desk…Unguturu : మనిషి ఆరోగ్యం, నేల సారవంతం కోసం ప్రకృతి వ్యవసాయం : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
కృష్ణాజిల్లా : ఇందుపల్లి (ఉంగుటూరు) : ది డెస్క్ : మనిషి ఆరోగ్యం, నేల సారవంతం కోసం ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పంటలు పండించడం ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు.
The Desk…Eluru : అట్టహాసంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పుట్టినరోజు వేడుకలు
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ : ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పుట్టినరోజు వేడుకలు టిడిపి శ్రేణుల ఆధ్వర్యంలో గురువారం అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలూరు

