కృష్ణా జిల్లా : మచిలీపట్నం కలెక్టరేట్ : ది డెస్క్ : ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కొనియాడారు. సోమవారం ఉదయం
Category: Andhra News
The Desk…Atmakuru : రైతుల కళ్లల్లో ఆనందం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది➖మంత్రి ఆనం
నెల్లూరు జిల్లా : ఆత్మకూరు : ది డెస్క్ : మెట్టప్రాంతమైన ఆత్మకూరు మండలంలోని బీడు భూముల్లో నీళ్లు పారుతుంటే రైతుల కళ్లల్లో ఆనందం చూసి మనసుకు చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర దేవాదాయశాఖ
The Desk…Eluru : నైపుణ్యాభివృద్ధి శిక్షణకు ప్రాధాన్యం.. ఎంపీ పుట్టా మహేష్ కుమార్
🔴 ఏలూరు/ఢిల్లీ : ది డెస్క్ : స్కిల్ ఇండియా మిషన్ ద్వారా యువత కోసం దేశవ్యాప్తంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి జయంత్
The Desk…Bhimavaram : ఈ ఏడాది శ్రీ మావుళ్ళమ్మ ఆలయానికి అదనపు ఆదాయం➖ ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్
🔴 ప.గో జిల్లా : భీమవరం : ది డెస్క్ : భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో కొబ్బరి చెక్కలు, చీరలు పోగు చేసుకునే హక్కులకు సంబంధించి.. రెండు సంవత్సరాల కాలపరిమితికి వేలం పాటలు
The Desk…Mudinepalli : అంత్యక్రియల నిమిత్తం 5000/-వేల రూపాయలు ఆర్థిక సాయం అందించిన అంబుల వైష్ణవి డాక్టర్ మనోజ్
🔴 ఏలూరు జిల్లా : ముదినేపల్లి : ది డెస్క్ : ముదినేపల్లిలోని పెయ్యేరు కాలనీలో నివాసం ఉంటున్న ఆలమూరు స్వామి గుండెపోటుతో ఈరోజు ఉదయం మరణించారు. నిరుపేద ఐన సదరు వ్యక్తి ఇద్దరు
The Desk…Bhimavaram : నిత్యాన్నదానానికి 1,00,116/- విరాళం
🔴 ప.గో జిల్లా : భీమవరం : ది డెస్క్ : గునుపూడి గ్రామంలో వేంచేసి యున్న శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామివారి నిత్యాన్నదానం ట్రస్టునకు చినమిరం వాస్తవ్యులు బుద్ధర్రాజు లక్ష్మీ సరస్వతి, బుద్ధర్రాజు
The Desk…Atmakuru : వ్యవసాయ రంగ బలోపేతానికి చిత్తశుద్ధితో ప్రభుత్వం పని చేస్తుంది.. రైతన్న మీకోసం కార్యక్రమంలో మంత్రి ఆనం
🔴 నెల్లూరు జిల్లా : ఆత్మకూరు : ది డెస్క్ : వ్యవసాయ రంగంలోని వ్యవస్థలను పునరుద్ధరిస్తూ రైతాంగ ప్రయోజనాలే పరమావధిగా వ్యవసాయ రంగ బలోపేతానికి చిత్తశుద్ధితో తమ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర దేవాదాయ
The Desk…Makthapuram : గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం దృఢ సంకల్పంతో పని చేస్తుంది➖మంత్రి ఆనం
🔴 నెల్లూరు జిల్లా : మాక్తాపురం : ది డెస్క్ : అభివృద్ధి, సంక్షేమాన్ని సమ్మిళితం చేసుకుంటూ గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం దృఢ సంకల్పంతో పని చేస్తుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి
The Desk…Bhimavaram : శ్రీ మావుళ్ళమ్మ సన్నిధిలో అంతరాలయ దర్శనాలు నిలిపివేత
🔴 ప.గో జిల్లా : భీమవరం : ది డెస్క్ : భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో 2026 జనవరి 13వ తేదీ నుండి నెల రోజులు పాటు అత్యంత వైభవముగా జరగనున్న వార్షిక
The Desk…Kurnool : కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలోని దేవాలయాలకు పూర్వ వైభవం : మంత్రి ఆనం
🔴 కర్నూలు : ది డెస్క్ : అభివృద్ధి,సంక్షేమం, పారిశ్రామికం, ఆధ్యాత్మికం అన్నింటిలో రాష్ట్రాన్ని అగ్రగామి గా ఉంచేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర దేవాదాయ శాఖామాత్యులు ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. శనివారం

