🔴 అమరావతి : THE DESK : “తల్లిదండ్రులు, గురువుల కాళ్లకు మాత్రమే నమస్కారం చేయాలి. నా కాళ్లకు ఎవరైనా మొక్కితే.. తిరిగి నేనూ అదేవిధంగా చేస్తా’.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల పదేపదే చెబుతున్న
Author: thedesknews
The Desk…Mudinepalli : మండలంలో పల్లె పండగ వారోత్సవాలు
ఏలూరు జిల్లా, ముదినేపల్లి : THE DESK : రాష్ట్ర ప్రభుత్వం పిలుపుమేరకు పల్లె పండగ వారోత్సవాలలో భాగంగా మండల తెదేపా నేతలు పలు అభివృద్ధి పనులకు శనివారం శంకుస్థాపనలు చేశారు. మండలంలోని బొమ్మినంపాడు
The Desk…Kaikaluru : కైకలూరులో 100 ఎకరాల సొసైటీ చెరువు రైతుల ఆందోళన… కూటమి నేతల మద్దతు
ఏలూరు జిల్లా, కైకలూరు : THE DESK : కైకలూరు శివారులో ఉన్న వైయస్సార్ నగర్ సమీపంలో గల 100 ఎకరాల సొసైటీ చెరువు రైతులు శనివారం ఆందోళన చేపట్టారు. స్థానిక కూటమి నాయకులు
The Desk…Eluru : కాల్ మనీ కేసులో ప్రధాన నిందితునితో పాటు మరో ఇరువురు అరెస్ట్
ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK : కాల్ మనీ కేసులో ప్రధాన నిందితునితో పాటు మరో ఇరువురు అరెస్ట్ చేసి శనివారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎస్పీ ప్రతాప్
The Desk…Palnadu : జర్నలిస్టులపై దాడులను అరికట్టి రక్షణ కల్పించాలి
పల్నాడు జిల్లా : THE DESK : జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) జేవీ సంతోష్ కు నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ఎన్.ఏ.ఆర్.ఏ) నాయకులు వినతి పత్రం అందజేత జర్నలిస్టుల హక్కుల సాధన
The Desk…Eluru : ఘనంగా తెదేపా సీనియర్ నాయకుడు అమరావతి అశోక్ జన్మదిన వేడుకలు
🔴 BREAKING : ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK : తెదేపా సీనియర్ నాయకుడు అమరావతి అశోక్ స్వగృహంలో శుక్రవారం ఉదయం “లవ్ మొబైల్స్” అధినేత అజ్జాడ సాయికుమార్ యూత్
The Desk…Ghantasala : జనావాసాలు, దేవాలయాల మధ్య మద్యం షాపు వద్దు… ఎస్సై కు స్థానికుల వినతిపత్రం అందజేత
కృష్ణా జిల్లా : ఘంటసాల : THE DESK : స్థానిక సంత మార్కెట్ వెనుక భాగంలో మద్యం షాపును ఏర్పాటు చేయవద్దంటూ ఆ ప్రాంతానికి చెందిన ప్రజలు ఎస్ఐ కె.ప్రతాప్ రెడ్డికి మంగళవారం
The Desk… Kaikaluru : ఘనంగా డా. ఏపీజే అబ్దుల్ కలామ్ 93వ జయంతి వేడుక
ఏలూరు జిల్లా : కైకలూరు : THE DESK : మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డా. ఏపీజే అబ్దుల్ కలామ్ 93వ జయంతి వేడుకలు మంగళవారం తెదేపా
The Desk… Ghantasala : కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్తగా సుధారాణి బాధ్యతలు స్వీకారణ
కృష్ణా జిల్లా : ఘంటశాల : THE DESK : ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్తగా డాక్టర్ డి. సుధారాణి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. డా. సుధారాణి ఉయ్యూరు చెరకు పరిశోధన
The Desk… Eluru : ఏలూరు డి.ఎస్.పి & వన్టౌన్ సిఐ… పాత బస్టాండులో నిఘా వ్యవస్థ పనితీరు పరిశీలన
🔴 BREAKING : THE DESK : ఏలూరు జిల్లా : ఏలూరు : ఏలూరు డిఎస్పి శ్రావణ్ కుమార్ మరియు వన్టౌన్ సిఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ లో ఎటువంటి దొంగతనాలు

