🔴 ఏలూరు జిల్లా : ఉంగుటూరు మండలం : నాచుకుంట : ది డెస్క్ :
నాచుగుంట గ్రామ పంచాయితీ ఆఫీసు వద్ద “స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర ” కార్యక్రమములో భాగంగా..
వ్యక్తిగత మరియు సమాజ పరిశుభ్రత ప్రతి ఒక్కరు పాటించాలని, ప్రతి దినం ఉదయమే దీని విషయమై కొంత సమయం కేటాయించాలని..వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యంపై అవగాహన కలిగి , బహిరంగ మలవిసర్జన నిర్మూలించే దిశగా.. ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దాలని ప్రతిజ్ఞ చేశారు.
కార్యక్రమంలో నాచుగుంట సర్పంచ్ ఏలేటి సురేష్ బాబు, పంచాయతీ కార్యదర్శి NVS ప్రసాద్, సచివాలయ సిబ్బంది మరియు స్థానికులు హాజరైనారు.

