ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK : భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు మనమంతా కృషి చేసి ఆయన అడుగుజాడలలో నడవాలని శాసనసభ్యులు బడేటి
Category: Andhra News
The Desk… Delhi : 24,408 మంది భారతీయులు, విదేశీయులను సురక్షితంగా తరలించాం : సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ వెల్లడి
దిల్లీ/ ఏలూరు : THE DESK : గడిచిన ఐదేళ్లలో ఆఫ్ఘనిస్తాన్, ఉక్రెయిన్, సూడాన్, ఇజ్రాయెల్, హైతీలలో యుద్దాల వల్ల చిక్కుకుపోయిన 24,017 మంది భారతీయులు, 391 మంది విదేశీ పౌరులను మొత్తం 24,408
The Desk…Amaravati : రికార్డు స్థాయిలో ధాన్యం సేకరిస్తున్న ప్రభుత్వం : మంత్రి నాదెండ్ల మనోహర్
అమరావతి : THE DESK : అన్నం పెట్టే రైతన్నకు కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తోందని.. ఆరుగాలం కష్టించి పండించే పంటను రికార్డు స్థాయిలో రైతుల నుంచి సేకరిస్తోందని.. రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల మరియు
The Desk… Eluru : ఆశ్రం హాస్పిటల్స్ మరియు అడ్యాన్స్డ్ ఇన్ఫ్యూజన్ మేనేజ్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు
ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK : ఆశ్రం మెడికల్ కాలేజి మరియు ఆశ్రం హాస్పిటల్స్ నందు హెల్త్ కేర్ నిపుణుల భద్రత కొరకు జరిగిన శిక్షణా తరగతులు బి.డి కంపెనీ
The Desk…Eluru : అసమానతలు లేని సమాజం కోసం పరితపించిన మహానేత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ : ఎంపీ పుట్టా మహేష్
ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK : అసమానతలు లేని సమాజం కోసం అనునిత్యం పరితపించిన మహానేత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఒక
The Desk… Bhimadole : టైర్ ఆయిల్ మాఫియా గుట్టురట్టు
🔴 BREAKING : ఏలూరు జిల్లా : భీమడోలు మండలం : అంబర్ పేట పంచాయతీ : THE DESK EFFECT: గణపవరం మండలం పిప్పర గ్రామానికి చెందిన ముదునూరి సత్యనారాయణ రాజు ..భీమడోలు
The Desk…Delhi : రూ.5.65 లక్షల కోట్ల అంచనా వ్యయంతో 145 గ్రీన్ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్టులకు అనుమతి : మంత్రి హర్దీప్ సింగ్ వెల్లడి
ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ ప్రశ్నకు లోక్ సభలో లిఖిత పూర్వకంగా బదులిచ్చిన మంత్రి దిల్లీ / ఏలూరు : THE DESK : కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్లు, అంత కంటే ఎక్కువ
The Desk…Vizag : రేషన్ మాఫియాపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం
➖ మంత్రి మనోహర్ విశాఖ జిల్లా : విశాఖపట్నం : THE DESK : కూటమి సర్కారు వచ్చాక రాష్ట్రంలో రేషన్ బియ్యం తరలింపుపై దృష్టి సారించామని, మాఫియాపై ఉక్కుపాదం మోపతున్నామని దానిలో భాగంగా
The Desk… Eluru : మధ్యాహ్న భోజనం మెనూ ను ఖచ్చితంగా పాటించాలి
ఏలూరు జిల్లా : ఏలూరు పవర్ పేట : THE DESK : మధ్యాహ్న భోజనం మెనూ ని ఖచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. పవర్ పేట ఎంసి
The Desk… Bhavanipuram : అమరావతిలో హైడ్రా రాబోతుందా…❓‼️
🔴 BREAKING : THE DESK NEWS : విజయవాడ : భవానిపురం : విజయవాడ 43వ డివిజన్లోని భవానిపురం ఏరియాలో అక్రమ నిర్మాణాలు – అనుమతులు లేని షెడ్లు..❓ ప్రభుత్వాలు మారినా… ప్రభుత్వ

