కృష్ణా జిల్లా : మచిలీపట్నం కలెక్టరేట్ : ది డెస్క్ : జిల్లాలో ఈ–పంట నమోదు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన
Category: Andhra News
The Desk… Kaikaluru : జిల్లా ఎస్పీ ఆదేశాలపై కైకలూరులో డాగ్ స్క్వాడ్ తో పోలీసుల తనిఖీలు
ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ : జిల్లా ఎస్పీ కే. ప్రశాంత్ శివ కిషోర్ ఆదేశాలపై పోలీసులు డాగ్ స్క్వాడ్ తో విస్తృత భద్రతా తనిఖీలను నిర్వహించారు. జిల్లా ఏ.ఆర్
The Desk…Jaggaiahpet : జగ్గయ్యపేటలో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా..!!
🔴 ఎన్టీఆర్ జిల్లా : జగ్గయ్యపేట : ది డెస్క్ : స్థానిక జగ్గయ్యపేట వాగ్దేవి మహిళా జూనియర్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. సంబరాల్లో విద్యార్థినిలు కళాశాల ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు
The Desk… Jangareddigudem : టొబాకో బోర్డు-1 కేంద్రాన్ని సందర్శించిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్
🔴 ఏలూరు జిల్లా : జంగారెడ్డిగూడెం : ది డెస్క్ : పొగాకు రైతుల ఇబ్బందులను తాను, ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి కేంద్రం దృష్టికి తీసుకు వెళ్ళి గట్టిగా ప్రయత్నించడంవల్ల అదనపు పొగాకు కొనుగోళ్లకు
The Desk…Eluru : కృష్ణ కాలువ గట్టు సుందరీకరణ అంశం పై అటవీ శాఖ అధికారులతో జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రుల సమావేశం
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ : ఏలూరు నగరంలో విస్తరించి ఉన్న కృష్ణ కాలువ వెంబడి అటవీశాఖ ఆధ్వర్యంలో నర్సరీలు ఏర్పాటు చేయాలని గత DRC సమావేశంలో ఎమ్మెల్యే
The Desk…Dwarakathirumala : ఎంపీ ని సన్మానించిన యాదవ సంఘం నాయకులు
🔴 ఏలూరు జిల్లా : ద్వారకాతిరుమల : ది డెస్క్ : శనివారం ఉదయం జంగారెడ్డిగూడెం పర్యటనకు వెళుతూ మార్గమధ్యలో ద్వారకా తిరుమల వచ్చిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు యాదవ సంఘం
The Desk…Mudinepalli : చేయి చేయి కలుపుదాం – అమరావతి నిర్మిద్దాం
🔴 ఏలూరు జిల్లా : ముదినేపల్లి : ది డెస్క్ : స్థానిక ముదినేపల్లి మండల పరిషత్ కార్యాలయంలో శనివారం చేయి చేయి కలుపుదాం.. అమరావతి నిర్మిద్దాం కార్యక్రమాన్ని ఎంపీడీవో యద్దనపూడి. రామకృష్ణ ఆధ్వర్యంలో
The Desk…Kaikaluru : ధనలక్ష్మీదేవీగా దర్శనమిచ్చిన కైకలూరు శ్రీ శ్యామలాంబ అమ్మవారు
ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ : కైకలూరు పట్టణంలో వేంచేసి ఉన్న ప్రజల ఇలవేల్పు, కోరిన వరాలిచ్చే కొంగుబంగారంలా విరాజిల్లుతున్న శ్రీ శ్యామలాంబ ఆలయంలో చండీమహాయాగ సహిత శ్రీదేవి శరన్నవరాత్రి
The Desk…Machilipatnam : జీఎస్టీ 2.0 సంస్కరణలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
కృష్ణా జిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ : జీఎస్టీ 2.0 సంస్కరణలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పట్టణ స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్
The Desk…Eluru : కేవిఎస్ ట్రస్ట్ సేవలు అభినందనీయం ➖ ఎంపీ పుట్టా మహేష్ కుమార్
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ : ఏలూరు పట్టణంలోని వైఎమ్ హెచ్ఏ హాలులో శుక్రవారం సాయంత్రం జరిగిన కెవి సత్యనారాయణ ప్రతిభా పురస్కార ప్రధాన కార్యక్రమంలో ఏలూరు ఎంపీ పుట్టా

