🔴 ఏలూరు జిల్లా : ముదినేపల్లి మండలం : ముదినేపల్లి : ది డెస్క్ : ముదినేపల్లి గ్రామ సచివాలయంలో సచివాలయ సిబ్బంది ఐన పారిశుద్ధ్య కార్మికుల పాదములను కడిగి, పూదండలతోనూ, శాలువాతోను సత్కరించి,
Author: thedesknews
The Desk…Eluru : అక్రమ మద్యం ఘటనలపై ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆగ్రహం
ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ : నకిలీ మద్యం, ఎమ్మార్పీ ధరల ఉల్లంఘనలపై గ్రామాల నుంచి ఎంపీకి ఫిర్యాదులు.జిల్లా ఎక్సైజ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ.ఆక్రమార్కులపై
The Desk…Machilipatnam : ఇసుక తవ్వకాలకు నిబంధనలకు లోబడి e -టెండర్లు పిలవాలి : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
కృష్ణా జిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ : జిల్లాలోని ఘంటసాల మండలం పాప వినాశనం ఇసుక రీచ్ నుండి కొత్తగా ఇసుక తవ్వకాలకు నిబంధనలకు లోబడి ఈ టెండర్లు పిలవాలని జిల్లా
The Desk…Eluru : మాల్ లో మరిగే నూనె
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ : న్యూ బస్టాండు ఎదురుగా మాల్ లో తనిఖీలు నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.. తనిఖీలలో భాగంగా పలుసార్లు వినియోగిoచిన వంటనూనె గుర్తించిన
The Desk…Kaikaluru : క్యాంప్ ఆఫీసులో ఘనంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ : స్థానిక కైకలూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఆవరణలో జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన
The Desk…Machilipatnam : మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు అండగా ఉంటాం – జిల్లా ఎస్పీ
కృష్ణాజిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయం : ది డెస్క్ : బందరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తు బండారు గంగరాజు ఎస్ఐ – 4145 అనారోగ్య కారణంతో 03.03.2023 వ
The Desk…Machilipatnam : చోరీలకు పాల్పడుతున్న దంపతులను అరెస్ట్… రూ.20 లక్షల బంగారు వస్తువుల రికవరీ
కృష్ణాజిల్లా : మచిలీపట్నం /చల్లపల్లి : ది డెస్క్ : కృష్ణాజిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనానికి పాల్పడుతున్న భార్యాభర్తలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి మూడు కేసుల్లో బంగారం, వెండి
The Desk…Eluru : పామాయిల్ రైతుల ప్రయోజనాలపై హామీ ఇస్తూ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు కేంద్ర మంత్రి లేఖ
🔴 ఏలూరు/ఢిల్లీ, : ది డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రైతుల ప్రయోజనాలు కాపాడుతాం.. ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు కేంద్ర వ్యవసాయ మంత్రి లేఖ. ఫలించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విజ్ఞప్తులు.
The Desk…Tenali : రాష్ట్రంలో పింఛన్ల పండగ – తెనాలిలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్
🔴 గుంటూరు జిల్లా : తెనాలి : ది డెస్క్ : కూటమి ప్రభుత్వం ఎన్టీర్ భరోసా పెన్షన్ పథకం కింద ప్రతినెల ఒకటవ తేదీన 63,61,380 మంది లబ్ధిదారులకు పెన్షన్ మొత్తాన్ని పంపిణీ
The Desk…Eluru : సీఎం చంద్రబాబు నాయుడుకి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్
🔴 ఏలూరు జిల్లా : ఎంపీ కార్యాలయం : ది డెస్క్ : తెలుగు జాతి చరిత్రను మలుపుతిప్పిన రోజు, చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి సరిగ్గా 30

