🔴 ఏలూరు జిల్లా :ముదినేపల్లి మండలం : ది డెస్క్ : ముదినేపల్లి గ్రామానికి చెందిన మడ్డి నర్సమ్మ (60)..మసీదు ఏరియాలో గల ఆమె గృహం (రేకుల షెడ్డు) ఈరోజు ఉదయం విద్యుత్ షార్ట్
Category: Andhra News
The Desk…Gudivada : అమరావతి అంబాసిడర్ అంబుల వైష్ణవి పిలుపుమేరకు.. RK జూనియర్ కళాశాల విద్యార్థులు మేము సైతం అంటూ..
🔴 కృష్ణా జిల్లా: గుడివాడ : ది డెస్క్ : అమరావతికి జీవం పోద్దాం – 116 రూపాయలు సాయం చేద్దాం కార్యక్రమంలో భాగంగా.. గుడివాడలోని ఆర్కే జూనియర్ కళాశాలలో విద్యార్థులు మరియు కళాశాల
The Desk…Machilipatnam : అతిగా వినియోగిస్తే అనర్థమే.. సెల్ ఫోన్ వినియోగం తగ్గించుకోండి : డాక్టర్ జి. భానుమూర్తి
కృష్ణాజిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ : వయసుతో నిమిత్తం లేకుండా సెల్ ఫోన్ వినియోగం తగ్గించుకోవాలని లేకపోతే వాటి ప్రభావం కంటిపై పడుతుందని కృష్ణాజిల్లా అందత్వ నివారణ అధికారి మరియు మచిలీపట్నం
The Desk…Unguturu : MPDO Inspects “Magic Drain” Pilot Project at Kamsali Kunta
🔴 Eluru District : Unguturu Mandal : THE DESK NEWS : In a key initiative to tackle wastewater issues in rural areas, Mandal Parishad Development
The Desk…Vunguturu : మ్యాజిక్ డ్రైన్ ను పరిశీలించిన ఎంపీడీవో
🔴 ఏలూరు జిల్లా : ఉంగుటూరు మండలం : కంసాలి కుంట : ది డెస్క్ : జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద చేపట్టిన మ్యాజిక్ డ్రైన్ పనులను కంసాలి కుంట గ్రామంలో ఎంపీడీవో
The Desk…Machilipatnam : ప్రభుత్వ వృద్ధ శరణాలయంలో లయన్స్ క్లబ్ దీపావళి సంబరాలు….
కృష్ణా జిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ : అంతర్జాతీయ సేవా సంస్థ లయన్స్ క్లబ్ మచిలీపట్నం ఆధ్వర్యంలో సోమవారం ఈడేపల్లి ప్రభుత్వ వృద శరణాలయంలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. లయన్స్
The Desk…Mudinepalli : రాష్ట్ర తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు ➖ అంబుల వైష్ణవి.అమరావతి బ్రాండ్ అంబాసిడర్..
🔴 ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం : ముదినేపల్లి : ది డెస్క్ : అంబుల వైష్ణవి.. దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సందర్భంగా వైష్ణవి మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చిన
The Desk…Eluru : ’కెఆర్ పురం’ ఐటీడీఏ కు జాతీయ అవార్డు.. అభినందనలు తెలిపిన ఎంపీ పుట్టా మహేష్
ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ : ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలోని ‘ కెఆర్ పురం’ ఐటీడీఏ రాష్ట్రంలోనే ఉత్తమ ఐటీడీఏ గా “ప్రధానమంత్రి జన్ మన్ ఆది కర్మయోగి
The Desk…Pedatadepalli : స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర “స్వచ్ఛమైన గాలి” గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో…
🔴 ప.గో జిల్లా : తాడేపల్లిగూడెం మండలం : పెదతాడేపల్లి : ది డెస్క్ : పెదతాడేపల్లి గ్రామ పంచాయితీ ఆఫీసు వద్ద “స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర” కార్యక్రమములో భాగంగా.. క్లీన్ ఎయిర్ ..వాయు కాలుష్యం నివారణ
The Desk…Machilipatnam : ఆధునిక పద్ధతిలో రొయ్యల సాగుతో అధిక లాభాలు : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
కృష్ణా జిల్లా : మచిలీపట్నం కలెక్టరేట్ : ది డెస్క్ : రొయ్యల సాగులో సాంప్రదాయ పద్ధతులకు బదులుగా శాస్త్రీయ విధానాలను అనుసరించండం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని, ఆ దిశగా ఆలోచన చేయాలని

