🔴 ప.గో జిల్లా : భీమవరం : ది డెస్క్ : భీమవరం పట్టణంలో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్యదైవం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి భక్తుడు సమర్పించిన కనకంబరాలతో గజమాల అమ్మవారికి అలంకరణ
Category: Andhra News
The Desk…Eluru : మొబైల్ టవర్లను త్వరగా ఏర్పాటు చేయండి.. మంత్రి పెమ్మసానితో ఎంపీ పుట్టా మహేష్ కుమార్
ఏలూరు జిల్లా : ది డెస్క్ : కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ధి వ్యవహారాలను పర్యవేక్షించడంలో మంత్రి పెమ్మసాని చూపిస్తున్న చొరవను ఈ సందర్భంగా అభినందించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్, బిఎస్ఎన్ఎల్ మొబైల్ టవర్ల ఏర్పాటుకు
The Desk…Eluru : రాష్ట్రానికి 9. 71 లక్షల పిఎంయువై ఎల్పిజీ కనెక్షన్లు – ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు కేంద్ర మంత్రి సమాధానం
🔴 ఏలూరు/ఢిల్లీ : ది డెస్క్ : ప్రధానమంత్రి ఉజ్వలఉజ్వల యోజన (పిఎంయువై) పథకం కింద గత ఐదు సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 9.71 లక్షల ఎల్పిజీ కనెక్షన్లు ఇవ్వగా, ఇందులో ఏలూరు
The Desk…Polavaram : వచ్చే పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్ట్ పూర్తిచేసి ప్రారంభిస్తాం
ఏలూరు జిల్లా : పోలవరం : ది డెస్క్ : ఆంధ్రుల జీవనాడి, రాష్ట్ర ప్రజలకు వరం అయిన పోలవరం ప్రాజెక్టును ముందుగా నిర్ణయించిన గడువు 2027 డిసెంబరు కన్నా ముందుగానే, అదే ఏడాది
The Desk…Mudinepalli : మాణిక్యం కుటుంబానికి వైష్ణవి ఆర్థిక సాయం
ఏలూరు జిల్లా : ముదినేపల్లి మండలం : ది డెస్క్ : మండలంలోని పేరూరు గ్రామంలో పేదరికంతో జీవిస్తున్న కుటుంబం ఒకటి తీవ్ర విషాదంలో మునిగిపోయింది. వనసం మాణిక్యం (80) అనారోగ్య కారణాలతో ఈ
The Desk…Machilipatnam : మచిలీపట్నం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఎన్ఫోర్స్మెంట్ దాడులు..సుమారు 7.75 లీ. నాటు సారా స్వాధీనం..కేసు నమోదు
కృష్ణా జిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ : నిషేధిత నాటు సారాను తయారు చేసి విక్రయిస్తు ప్రజల ప్రాణాలతో చలగాటమాడే వ్యక్తిని మచిలీపట్నం ఎక్సైజ్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకుని కేసు
The Desk…Eluru : జూట్ మిల్లుల కార్మికులకు న్యాయం చేయండి.. కేంద్ర మంత్రికి ఏలూరు ఎంపీ విజ్ఞప్తి
🔴 ఏలూరు/ఢిల్లీ : ది డెస్క్ : ఏలూరు, కొత్తూరులో మూతపడిన జూట్ మిల్ కార్మికులకు న్యాయం చేయాల్సిందిగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్సుఖ్
The Desk…Nellore : గ్రామీణ ప్రాంత వాసులకు ప్రభుత్వ సేవలు ఇకపై మరింత సులభతరం : మంత్రి ఆనం
నెల్లూరు జిల్లా : ఆత్మకూరు : ది డెస్క్ : రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టపరిచి గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ సేవలను సులభతరం చేయడమే లక్ష్యంగా డివిజనల్ అభివృద్ధి అధికారి (డిడిఓ) కార్యాలయాలను
The Desk…Eluru : జాతీయ రహదారిగా ఏలూరు – జంగారెడ్డిగూడెం రోడ్డు : ఎంపీ మహేష్
🔴 ఏలూరు/ఢిల్లీ : ది డెస్క్ : ఏలూరు – జంగారెడ్డిగూడెం రోడ్డును నాలుగులైన్ల జాతీయ రహదారిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నానని కొద్ది రోజుల కిందట ఉంగుటూరు, గొల్లగూడెంలో జరిగిన సీఎం సభలో చెప్పిన ఏలూరు
The Desk…Bhimavaram : మార్గశిర పౌర్ణమి సందర్భంగా చండీ హోమం నిర్వహించిన ఆలయ అధికారులు
🔴 ప.గో జిల్లా : భీమవరం : ది డెస్క్ : భీమవరం పట్టణంలో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్య దైవం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీ మహాలక్ష్మి ప్రదమాసంలో వచ్చిన

