ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి పిలుపు 🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ : ఆమె ఒక జిల్లా కలెక్టర్. నిత్యం పరిపాలనలో బిజీ. కానీ ఒక సామాన్యురాలు మాదిరిగా
Category: Andhra News
The Desk…Eluru : ఎంపీ పుట్టా మహేష్ కుమార్ బాసట.. కొల్లేరు వాసులకు ఊరట..
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ : సహజంగా ప్రజాప్రతినిధులు సమస్యలు వింటారు కాని పట్టించుకోరనే ప్రజల అపోహను చెరిపేస్తూ పరిష్కారానికి ఎంత దూరమైన వెళ్లి బాసటగా
The Desk…Eluru : వేలాది విద్యార్ధినీ, విద్యార్ధులు యోగాసనాలతో పులకరించిన హేలాపురి.. నిత్యయోగ.. ఆరోగ్య మెగా..
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ : ఏలూరు సర్. సి.ఆర్. రెడ్డి కళాశాలలో నిర్వహించిన విద్యార్ధుల థీమ్ యోగాతో హేలాపురి నగరం పులకరించింది. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్ధినీ,
The Desk…Kaikaluru : కైకలూరు జనసేన కార్యాలయంలో “కూటమి ప్రభుత్వ ఏడాది పాలన” సంబరాలు
ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ : ఏపీ లో ఎన్డీఎ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి గురువారం నాటికి ఏడాది పూర్తయిన సందర్భంగా.. కైకలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో
The Desk…Eluru : అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్
🔴 ఏలూరు జిల్లా : ఎంపీ కార్యాలయం : ది డెస్క్ : అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన జరగటం
The Desk…Bhimadole : రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలపడమే కూటమి ప్రభుత్వ సంకల్పం : ఎంపీ పుట్టా మహేష్
🔴 ఏలూరు జిల్లా : భీమడోలు : ది డెస్క్ : రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో దేశంలోనే ఆదర్శంగా నిలపాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని
The Desk…Eluru : రైల్వే ట్రాక్ కు అడ్డుగా పెట్టిన ఇనుప గడ్డర్లు తొలగించండి
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ : తమ గ్రామానికి సమీపంలోని రైల్వే ట్రాక్ కు అడ్డుగా అధికారులు ఇనుప గడ్డర్లు ఏర్పాటు చేయడంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని వట్లూరు
The Desk…Eluru : ఏలూరు నగర అభివృద్ధి సంస్థ చైర్మన్ శివ ప్రసాద్ ను అభినందించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ఎంపీ కార్యాలయం : ది డెస్క్ : ఏలూరు నగర అభివృద్ధి సంస్థ (ఈ.యు.డి.ఏ) చైర్మన్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన పెద్దిబోయిన శివప్రసాద్ ను
The Desk…Mudinepalli : రాజధాని అమరావతిపై పథకం ప్రకారమే వైఎస్ఆర్సిపి కుట్ర : ఎంపీ పుట్టా మహేష్
ఏలూరు జిల్లా : ముదినేపల్లి : ది డెస్క్ : ప్రజారాజధాని అమరావతి విషయంలో వైఎస్ఆర్సిపి నేతలు మొదటి నుంచి ఒక పథకం ప్రకారమే కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్
The Desk…Machilipatnam : విజయవంతంగా నాలుగు రోజులపాటు నిర్వహించబడిన మసూల బీచ్ ఫెస్టివల్ – 2025
కృష్ణాజిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా ముఖ్య పట్టణమైన మచిలీపట్నం మంగినపూడి సాగర తీరాన అంగరంగ వైభవంగా నిర్వహించిన మసుల బీచ్ ఫెస్టివల్ –

