🔴 ఏలూరు : ది డెస్క్ : పోలవరం ప్రాజెక్ట్ కారణంగా ముంపు మండలాల నుంచి పునరావాసం కోసం నిర్మించిన ఆర్ అండ్ ఆర్ కాలనీలు, ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన నిర్వాసిత గ్రామాల ప్రజలకు
Category: Andhra News
The Desk…Kaikaluru : అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి “BSR” సాయం
ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ : విద్యుత్ అల్పవలయం ప్రమాదంలో ఇల్లు కాలి సర్వం కోల్పోయిన బాధిత పేద కుటుంబానికి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టిడిపి
The Desk…Eluru : ”కే- శాట్” శాటిలైట్ సర్వీస్ స్టేషన్ ను సందర్శించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ బృందం
🔴 ఏలూరు/ట్రోంసో-నార్వే : ది డెస్క్ : నార్వే పర్యటనలో ఉన్న ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఇతర ఎంపీల బృందం శుక్రవారం పలు సమావేశాలు, పలు సంస్థల సందర్శనలో బిజీగా గడిపింది. ఉదయం
The Desk…Machilipatnam : మోంథా తుఫానుకు దెబ్బతిన్న వరి పంట పొలాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్
కృష్ణాజిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ : మోంత తుఫాను కారణంగా జిల్లాలో పంట నష్టం అంచనా వేయుటకు పర్యటిస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, సంయుక్త కలెక్టర్ ఎం నవీన్
The Desk…Prattipadu : ప్రత్తిపాడు పీఎస్ లో వందేమాతరo గేయానికి జాతీయ గేయాలాపన
🔴 కాకినాడ జిల్లా : ప్రత్తిపాడు : కాకినాడ జిల్లా ప్రత్తిపాడు సర్కిల్ కార్యాలయంలో ప్రత్తిపాడు సిఐ బి. సూర్య అప్పారావు ఆధ్వర్యంలో.. వందేమాతరం గేయానికి జాతీయ గేయాలపన చేశారు. వందేమాతరంకు 150 సంవత్సరాలు
The Desk…Vuyyuru : ఇంతేరు భూముల ఆక్రమణకు, సాగుకు సహకరించిన అధికారులను సస్పెండ్ చేయాలి➖సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్
🔴 కృష్ణా జిల్లా : ఉయ్యూరు : ది డెస్క్ : జిల్లాలోని కృత్తివెన్ను మండలం ఇంతేరు రెవిన్యూ గ్రామంలో విలేజ్ నెంబర్(16) సర్వే నెంబర్ 94లో 3501 ఎకరాల మడ భూములు ఆక్రమణకు
The Desk…Eluru : ఏలూరు ఎంపీ కార్యాలయంలో వందేమాతరం వేడుకలు
వందేమాతరం స్ఫూర్తితో సమాజం కోసం యువత పోరాడాలి ➖ఎంపీ పుట్టా మహేష్. 🔴 ఏలూరు జిల్లా : ఎంపీ కార్యాలయం : ది డెస్క్ : భారత స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో బెంగాల్ లో
The Desk…Eluru : ఏపీ ఆక్వా పరిశ్రమతో కలిసి పనిచేయండి. “నార్వే సీఫుడ్ కౌన్సిల్” సభ్యులకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆహ్వానం
🔴 ఏలూరు/ట్రోంసో-నార్వే : ది డెస్క్ : నార్వే పర్యటనలో ఉన్న ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ట్రోంసో లోని “నార్వే సీఫుడ్ కౌన్సిల్” ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. నార్వే లో ఆక్వా
The Desk…Eluru : విద్యాసంస్థల బస్సుల్లోని భద్రతా లోపాలను తక్షణం సవవరించాలి : DTC కరీమ్
విద్యాసంస్థల బస్సులోని భద్రతా లోపాలను తక్షణం సవరించకపోతే కఠిన చర్యలు తప్పవని విద్య సంస్థల యాజమాన్యాలను ఉప రవాణా కమిషనరు షేక్ కరీమ్ హెచ్చరించారు. పట్టణంలోని విద్యాసంస్థల బస్సు డ్రైవర్లు మరియు ప్రతినిధులతో కరీమ్
The Desk…Ongole : వందేమాతరం గీతం భారతీయులందరికీ గర్వకారణం : మంత్రి ఆనం
ఒంగోలు జిల్లా : ఒంగోలు : ది డెస్క్ : వందేమాతరం గీతం భారతీయులందరికీ గర్వకారణం అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి, ప్రకాశం జిల్లా ఇన్చార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.

