కృష్ణా జిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ : మచిలీపట్నం నగరంలో ఇటీవల తీవ్రచలి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరాశ్రయులు, పేద ప్రజలకు సహాయ హస్తం అందిస్తూ.. వెలుగు ఫౌండేషన్ సేవా కార్యక్రమం
Author: thedesknews
The Desk…Machilipatnam : డిజిటల్ పాలనలో రాష్ట్రంలోనే కృష్ణా జిల్లాకు మొదటి స్థానం : జెసి ఎం. నవీన్
కృష్ణా జిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ : డిజిటల్ పాలనలో రాష్ట్రంలోనే కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మొదటి స్థానంలో నిలిచి అందరికీ ఆదర్శప్రాయులయ్యారని సంయుక్త కలెక్టర్ ఎం నవీన్
The Desk…Gannavaram : నియోజకవర్గ అభివృద్ధికి సిఎస్ఆర్ ఫండ్స్ కేటాయించండి : యార్లగడ్డ
కృష్ణా జిల్లా : గన్నవరం : ది డెస్క్ : గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం నియోజకవర్గంలో ఉన్న పరిశ్రమల యాజమాన్యాలు సిఎస్సార్ ఫండ్స్ విరివిగా కేటాయించాలని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే వెంకట్రావు
The Desk…Eluru : సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి – ఎంపీ పుట్టా మహేష్ కుమార్
🔴 ఏలూరు/ఢిల్లీ : ది డెస్క్ : సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులందరూ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) లో ఉత్తీర్ణులు కావాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నుంచి 2010 ఆగస్టు నాటికి సర్వీసులో ఉన్న
The Desk…Aalamuru : రబీ సాగుకు ఇబ్బందులు లేకుండా సాగునీరు
🔴 కోనసీమ జిల్లా : ఆలమూరు : ది డెస్క్ : వచ్చే రబీ సాగుకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చేయడంలో భాగంగా కాలువల తవ్వకాలు మొదలుపెట్టినట్టు చింతలూరు సాగునీటి సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు
The Desk…Eluru : మహిళా సాధికారతపై చర్చ – పాల్గొన్న ఏలూరు ఎంపీ
🔴 ఏలూరు/ఢిల్లీ : ది డెస్క్ : ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ బుధవారం సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, మరికొందరు ఎన్డిఏ ఎంపీలతో కలిసి
The Desk…Eluru : ఏలూరు పార్లమెంట్ అభివృద్ధి పైనే దృష్టి – ఎంపీ పుట్టా మహేష్ కుమార్
🔴 ఏలూరు/ఢిల్లీ : ది డెస్క్ : ఏలూరు పార్లమెంటు పరిధిలో కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న పనుల సాధనకు, కొత్త అభివృద్ధి పనుల మంజూరుకు పార్లమెంటు శీతాకాల సమావేశాలను ఎంపీ పుట్టా మహేష్
The Desk…Amaravati : గోదావరి పుష్కరాలు–2027 ఏర్పాట్లపై సమీక్ష
🔴 అమరావతి : ది డెస్క్ : రాబోయే గోదావరి పుష్కరాలు–2027 ను పురస్కరించుకొని, నేడు రాష్ట్ర సచివాలయంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన కీలక సమీక్ష సమావేశం జరిగింది.
The Desk…Eluru : పారిశ్రామిక పార్కులకు ప్రాధాన్యం – ఎంపీ పుట్టా మహేష్ కుమార్
🔴 ఏలూరు/ఢిల్లీ : ది డెస్క్ : దేశవ్యాప్తంగా మొత్తం 4,597 పారిశ్రామిక పార్కులు ఉండగా, అందులో అత్యధికంగా 638 పారిశ్రామిక పార్కులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ
The Desk…Kaikaluru : మాజీ సీఎం జగన్ అనుచిత వ్యాఖ్యలపై బిఎస్సార్ మండిపాటు
బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నేత బిఎస్సార్ ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ : బీసీ సామాజికవర్గానికి చెందిన మాజీ ఉన్నతాదికారులు

