ఏలూరు జిల్లా : మండవల్లి : ది డెస్క్ : రాష్ట్రస్థాయిలో అసెంబ్లీ, దేశస్థాయిలో పార్లమెంటు గొప్పతనం, విశిష్టత, చట్టాలు చేసే విధానం, సమస్యలపై చర్చావేదికలుగా, పాలకులు పనితీరుకు నిదర్శనంగా నిలుస్తాయని, అటువంటి అసెంబ్లీ..
Category: Andhra News
The Desk…Eluru : ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీ మహేష్
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ : ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం రాత్రి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. రాత్రి 11.30 సమయంలో ఏలూరు
The Desk…Machilipatnam : “మీకోసం” అర్జీలు సకాలంలో పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ డీ కే బాలాజీ
కృష్ణా జిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ : పిజిఆర్ఎస్ మీకోసం అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి సకాలంలో పరిష్కరించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం
The Desk…Thiruchanuru : అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం
🔴 తిరుచానూరు : ది డెస్క్ : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్టు
The Desk…Bhimavaram : శ్రీ మావుళ్ళమ్మ సన్నిధిలో ఇరుముడి – పూర్ణాహుతి – దీక్షవిరమణ కార్యక్రమం
🔴 ప.గో జిల్లా : భీమవరం : ది డెస్క్ : భీమవరంలో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి మాలదీక్షదారులచే ఇరుముడి, పూర్ణాహుతి, దీక్షవిరమణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.
The Desk…Eluru : పరిశ్రమలు, యువతకు ఉద్యోగాలే లక్ష్యం ➖ ఎంపీ పుట్టా మహేష్
🔴 ఏలూరు జిల్లా: ఏలూరు ఎంపీ క్యాంప్ కార్యాలయం : ది డెస్క్ : రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు పేరే ఒక బ్రాండ్ అన్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ఏలూరు క్యాంపు
The Desk…Atmakuru : ఆత్మకూరులో స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటుకు మార్గం సుగమం
🔴 నెల్లూరు జిల్లా : ఆత్మకూరు : ది డెస్క్ : ఆత్మకూరులో సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రత్యేక చొరవతో ఒక
The Desk…Eluru/Denduluru/Jangareddigudem : ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ : ఏలూరు – వట్లూరు సమీపంలో సీతాపురం (రాఘవ ఎస్టేట్) వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని
The Desk…Eluru : విశాఖ సదస్సు బంపర్ హిట్ : ఎంపీ పుట్టా మహేష్
🔴 ఏలూరు/ఢిల్లీ : ది డెస్క్ : విశాఖ సిఐఐ భాగస్వామ్య సదస్సులో 13 లక్షల కోట్లకు పైగా విలువైన ఒప్పందాలు కుదరటం పట్ల ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హర్షం వ్యక్తం
The Desk…K.Pentapadu : స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర.. వ్యక్తిగత, సమాజ పరిశుభ్రత పై అవగాహన కార్యక్రమం గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో…
🔴 ప.గో జిల్లా : పెంటపాడు మండలం : K పెంటపాడు : ది డెస్క్ : కే.పెంటపాడు గ్రామ పంచాయితీ ఆఫీసు వద్ద “స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర ” కార్యక్రమములో భాగంగా.. వ్యక్తిగత

