The Desk…Atmakuru : వ్యవసాయ రంగ బలోపేతానికి చిత్తశుద్ధితో ప్రభుత్వం పని చేస్తుంది.. రైతన్న మీకోసం కార్యక్రమంలో మంత్రి ఆనం

🔴 నెల్లూరు జిల్లా : ఆత్మకూరు : ది డెస్క్ : వ్యవసాయ రంగంలోని వ్యవస్థలను పునరుద్ధరిస్తూ రైతాంగ ప్రయోజనాలే పరమావధిగా వ్యవసాయ రంగ బలోపేతానికి చిత్తశుద్ధితో తమ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర దేవాదాయ

Read More

The Desk…Makthapuram : గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం దృఢ సంకల్పంతో పని చేస్తుంది➖మంత్రి ఆనం

🔴 నెల్లూరు జిల్లా : మాక్తాపురం : ది డెస్క్ : అభివృద్ధి, సంక్షేమాన్ని సమ్మిళితం చేసుకుంటూ గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం దృఢ సంకల్పంతో పని చేస్తుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి

Read More

The Desk…Bhimavaram : శ్రీ మావుళ్ళమ్మ సన్నిధిలో అంతరాలయ దర్శనాలు నిలిపివేత

🔴 ప.గో జిల్లా : భీమవరం : ది డెస్క్ : భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో 2026 జనవరి 13వ తేదీ నుండి నెల రోజులు పాటు అత్యంత వైభవముగా జరగనున్న వార్షిక

Read More

The Desk…Kurnool : కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలోని దేవాలయాలకు పూర్వ వైభవం : మంత్రి ఆనం

🔴 కర్నూలు : ది డెస్క్ : అభివృద్ధి,సంక్షేమం, పారిశ్రామికం, ఆధ్యాత్మికం అన్నింటిలో రాష్ట్రాన్ని అగ్రగామి గా ఉంచేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర దేవాదాయ శాఖామాత్యులు ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. శనివారం

Read More

The Desk…Mudinepalli : అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి డాక్టర్ మనోజ్ ఆర్థిక సహాయం

🔴 ఏలూరు జిల్లా : ముదినేపల్లి మండలం : అల్లూరు : ది డెస్క్ : అల్లూరు గ్రామానికి చెందిన తోట నాగరాజుకు చెందిన రెకుల షెడ్డు ఈరోజు ఉదయం ఇంట్లో ఎవరూలేని సమయంలో

Read More

The Desk…Kaikaluru : లబ్ధిదారులకు CMRF చెక్కులు పంపిణీ చేసిన కైకలూరు ఎమ్మెల్యే డా. కామినేని

ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ : ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి హాస్పిటల్ బిల్స్ నిమిత్తం మంజూరైన చెక్కులను గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు శాసనసభ్యులు డా. కామినేని

Read More

The Desk…Eluru : ‎ఎరువుల బ్లాక్ మార్కెటింగ్ పై కఠిన చర్యలు – ఎంపీ పుట్టా మహేష్ కుమార్

🔴‎ ఏలూరు/ఢిల్లీ : ది డెస్క్ : దేశవ్యాప్తంగా రసాయన ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వ, దారి మళ్లించడం వంటి దుశ్చర్యలకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరిస్తున్నామని కేంద్ర రసాయనాలు ఎరువులు మంత్రిత్వ శాఖ

Read More

The Desk…Amaravati : ఆధునిక పరిశోధనల కేంద్రంగా అమరావతి క్వాంటం వ్యాలీ : ఏపీ సీఎం చంద్రబాబు

అమరావతి : ది డెస్క్ : అమరావతిలో ఏర్పాటు అవుతున్న క్వాంటం వ్యాలీ ఆధునిక పరిశోధనలకు కేంద్రంగా మారాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. విద్య, వైద్యం, ఔషధాల రూపకల్పన సహా వివిధ రంగాల్లో

Read More

The Desk…Machilipatnam : వెలుగు ఫౌండేషన్ అధ్వర్యంలో పేదలకు రగ్గులు పంపిణీ

కృష్ణా జిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ : మచిలీపట్నం నగరంలో ఇటీవల తీవ్రచలి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరాశ్రయులు, పేద ప్రజలకు సహాయ హస్తం అందిస్తూ.. వెలుగు ఫౌండేషన్ సేవా కార్యక్రమం

Read More

The Desk…Machilipatnam : డిజిటల్ పాలనలో రాష్ట్రంలోనే కృష్ణా జిల్లాకు మొదటి స్థానం : జెసి ఎం. నవీన్

కృష్ణా జిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ : డిజిటల్ పాలనలో రాష్ట్రంలోనే కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మొదటి స్థానంలో నిలిచి అందరికీ ఆదర్శప్రాయులయ్యారని సంయుక్త కలెక్టర్ ఎం నవీన్

Read More

1 39 40 41 42 43 176