అమరావతి : THE DESK NEWS : ఆరోగ్యం-సామాజిక సంక్షేమం విషయంలో సేవలు అందించే ‘సూద్ చారిటీ ఫౌండేషన్’… రాష్ట్రంలో ప్రజారోగ్య సంరక్షణ కోసం నాలుగు అంబులెన్స్లను రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. ఈ మేరకు
Category: Andhra News
The Desk…Eluru : వికసిత్ భారత్ కు అద్దం పట్టిన కేంద్ర బడ్జెట్ : ఏలూరు ఎంపీ పుట్టా మహేష్
ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK NEWS : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రధాని నరేంద్ర మోడీ వికసిత్ భారత్ దార్శినికతకు అద్దం పట్టిందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్
The Desk…Amaravati : ఏపీ లో నేటి నుంచి వాట్సప్ గవర్నెన్స్ సేవలు…!!
అమరావతి : THE DESK NEWS : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేటి నుంచి వాట్సప్ గవర్నెన్స్ సేవల్ని ప్రారంభించనుంది. వాట్సాప్ సేవల కోసం నెంబర్ — 9552300009 – దేశంలోనే తొలిసారి వాట్సప్ గవర్నెన్స్
The Desk…Eluru : 216 హెచ్ జాతీయ రహదారి అభివృద్ధికి నిధుల మంజూరుకు డీపీఆర్ లో చేర్చాం
ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK NEWS : ఏలూరు జిల్లా పరిధిలో గల 216 హెచ్ జాతీయ రహదారిలో సర్వీస్ రోడ్, ఫ్లైఓవర్, కల్వర్టుల నిర్మాణానికి అవసరమైన నిధుల మంజూరుకు
The Desk…Eluru : డ్రైవింగ్ నియమనిబంధనలు తప్పక పాటించాలి : ఇన్ చార్జి ఉపరవాణా కమీషనరు కె.ఎస్.ఎం.వి. కృష్ణారావు
ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK NEWS : డ్రైవర్ వృత్తి గౌరవప్రదమైనదని.. వారి ఆరోగ్య పరిరక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలని ఇన్ చార్జి ఉపరవాణా కమీషనరు కె.ఎస్.ఎం.వి. కృష్ణారావు పేర్కొన్నారు. గురువారం
The Desk…Prattipadu : ప్రజా సేవకు ఎల్లప్పుడూ సిద్ధం ..‼️ ➖సీఐ సూర్య అప్పారావు
🔴 కాకినాడ జిల్లా : ప్రత్తిపాడు : ది డెస్క్ న్యూస్ : ప్రత్తి పాడు సర్కిల్ పరిధిలోని ప్రజలకు నిరంతరం సేవలు అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని ప్రత్తిపాడు సీఐ సూర్య అప్పారావు
The Desk…Eluru : జాతిపిత మహాత్మ గాంధీకి ఘన నివాళులు
ఏలూర జిల్లా : ఏలూరు : ఎంపీ కార్యాలయం : ది డెస్క్ న్యూస్ : సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్చా, స్వాతంత్య్రాలు అందించిన జాతిపిత మహాత్మా గాంధీ
The Desk…Eluru : కొల్లేరు ప్రాంత ప్రజల సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా..!! ➖(MP)మహేష్ పుట్టా హామీ
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ఎంపీ కార్యాలయం : ది డెస్క్ న్యూస్ : కొల్లేరు ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా జీవనం సాగిస్తున్న ప్రజల సమస్యలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి దృష్టికి
The Desk…Kaikaluru : రాష్ట్ర నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా లంకా రత్నారావు ప్రమాణస్వీకారం
ఏలూరు జిల్లా : కైకలూరు : THE DESK NEWS : రాష్ట్ర నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలానికి చెందిన లంకా రత్నారావు పదవీప్రమాణస్వీకారం చేశారు.
The Desk…Kaikaluru : కూటమి ప్రభుత్వంపై అవాస్తవ ప్రచారాలు.. ఎమ్మెల్యే కామినేని పై అసత్య కథనాలు సరికావు
కైకలూరు నియోజకవర్గ జనసేన నాయకుడు కొల్లి బాబి ఏలూరు జిల్లా : కైకలూరు : THE DESK NEWS : కూటమి ప్రభుత్వంపై అవాస్తవ ప్రచారాలు మానుకోవాలని..కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ పై