24 గంటల్లోపు సమస్య పరిష్కరించాలని అధికారులను హెచ్చరించిన గారపాటి ఆగమేఘాలపై పరుగులు తీసిన పంచాయతీ సిబ్బంది నాలుగైదు గంటలలోపే సమస్య పరిష్కారం పంటకాలువలోనికి మురుగునీటి చెత్త కలవకుండా మెస్ ఏర్పాటు చేసిన పంచాయతీ సిబ్బంది.
Category: Andhra News
The Desk… Eluru : 37వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు – అవగాహన సదస్సులు
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ : జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా…భీమడోలులోని ZPP హైస్కూల్లో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించి, విద్యార్థులకు రోడ్డు భద్రత విషయంపై
The Desk… Palakollu : సంక్రాంతి పండుగ సందర్భంగా పాలకొల్లు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో కట్టుదిట్టమైన చర్యలు➖ మద్దాల శ్రీనివాస్ (SHO EXCISE DEPT)
🔴 పగో : పాలకొల్లు : ది డెస్క్ : పాలకొల్లు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో రాబోయే సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని, అక్రమ మద్యం విక్రయాలు, రవాణా, వినియోగం అరికట్టేందుకు పాలకొల్లు ఎక్సైజ్
The Desk…CHINTALAPUDI : పల్లెలను నిర్లక్ష్యం చేసిన వైసీపీ ప్రభుత్వం ➖ఎంపీ పుట్టా మహేష్
చింతలపూడి నియోజకవర్గం వేములపల్లి గ్రామంలో “మన పల్లెకు మన ఎంపీ” కార్యక్రమంగ్రామస్థులతో ఎంపీ ముఖాముఖిసమస్యలు అడిగి తెలుసుకున్న ఎంపీ.పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు.పల్లెల ప్రగతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్న ఎంపీ. ఏలూరు జిల్లా
The desk… Bhimavaram : దేవస్థాన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం – జనవరి 9న శుక్రవారం
🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ : మావుళ్లమ్మవారి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకార కార్యక్రమం రేపు అనగా – 9వ తేది శుక్రవారం ఉదయం11గంటలకు దేవాదాయ శాఖ కమీషనర్
The Desk…Rahamahendravaram : రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన➖జిల్లా రవాణాశాఖ అధికారి ఆర్ సురేష్
🔴 తూగో : రాజమహేంద్రవరం : ది డెస్క్ : జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు (NRSM)-2026 కార్యక్రమాల్లో భాగంగా.. గురువారం రాజమహేంద్రవరం నగరంలోని తిరుమల విద్యా సంస్థలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని
The Desk… Eluru : ఏఐ నైపుణ్యాలతో విద్యార్దులకు బంగారు భవిష్యత్తు : ఎంపీ పుట్టా మహేష్
కృత్రిమ మేధ ప్రపంచ భవిష్యత్తును శాసించబోతోంది.. ఎంపీప్రభుత్వ కాలేజీలు, స్కూళ్ళలో ఉచితంగా AI పాఠాలు.మొదటి విడతలో ఏలూరు ప్రభుత్వ కళాశాలలో ఏఐ ల్యాబ్ ప్రారంభించిన ఎంపీ.AI ఒక సబ్జెక్టుగా బోధన అవసరమన్న ఎంపీ.జిల్లా గ్రంథాలయాన్ని
The Desk…Vuyyuru : నిద్రపోతున్న ఉయ్యూరు విద్యుత్ శాఖ అధికారులు
మరణించి 13 సం॥రాలు గడుస్తున్నా… విద్యుత్ సర్వీసును కొనసాగిస్తున్న ఉయ్యూరు టౌన్ విద్యుత్ శాఖ అధికారులు ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి, ఎ.పి ట్రాన్స్కో, జె.ఎమ్.డి.(విజిలెన్స్) ఆదేశాల మేరకు… ఉయ్యూరులో విచారణ జరిపిన ఎ.పి.టి.ఎస్.పోలీస్ కృష్ణాజిల్లా :
The Desk…Kaikaluru : వాలీబాల్ టోర్నమెంటు ను ప్రారంభించిన కైకలూరు ఎమ్మెల్యే డా. కామినేని
ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ : మండలంలోని రాచపట్నం గ్రామంలో సంక్రాంతి పండుగ పురస్కరించుకొని బోడావుల ఎలీషా, కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన వాలీబాల్ టోర్నమెంట్ను బుధవారంఆంధ్రప్రదేశ్ అస్యూరెన్స్ కమిటీ
The Desk… Rampachodavaram : సుస్థిర ఆస్తుల కల్పనే లక్ష్యంగా ఉపాధిహామీ పనులు జరగాలి : పిఓ స్మరణ్ రాజ్
🔴 అల్లూరి జిల్లా : రంపచోడవరం/గంగవరం : ది డెస్క్ : ఏజెన్సీలో ఉపాధి పనులు ద్వారా చేపట్టిన పంట సంజీవిని పనులని వేగవంతంగా పూర్తి చేయాలని, ఏజెన్సీ ప్రాంతంలో సుస్థిర ఆస్తులు అభివృద్ధి

