🔴 ఏలూరు జిల్లా : జంగారెడ్డిగూడెం : ది డెస్క్ : సంక్రాంతి సందర్భంగా పొరుగు రాష్ట్రాల నుండి మన ప్రాంతానికి వచ్చే ప్రయాణికులకు విజ్ఞప్తి : పొరుగు రాష్ట్రాల నుండి వచ్చే వారు
Category: Andhra News
The Desk… Eluru : ప్రజలు సంతోషంగా ఉంటే వైసీపీ తట్టుకోలేకపోతోంది : ఏలూరు ఎంపీ మహేష్
ప్రజలు పండుగ చేసుకున్నా వైసీపీకి కడుపుమంటగానే ఉంది.తిరుమలలో మద్యం సీసాలు వేయటం ఆ పార్టీ కుట్రల సంస్కృతికి నిదర్శనం.ఇటువంటి కుళ్ళు రాజకీయాలతోనే 11 సీట్లకు పరిమితమయ్యారు.➖సంక్రాంతి సంబరాల్లో ఏలూరు ఎంపీ.ఏలూరు జిల్లా : ది
The Desk …Gollapudi : పల్లెల్లో పరుగులు పెడుతున్న అభివృద్ధి.. మైలవరం నియోజకవర్గంలో రూ.6కోట్లతో పల్లెపండుగ 2.0 : మైలవరం ఎమ్మెల్యే వసంత
గొల్లపూడిలో రూ.1.35 కోట్లతో సీసీ రోడ్లకు శంకుస్థాపన. ఎన్టీఆర్ జిల్లా : గొల్లపూడి : ది డెస్క్ : పల్లెపండుగ 2.0తో గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు
The Desk … Machilipatnam : మచిలీపట్నంలో బాలల అక్రమ రవాణా గుట్టురట్టు.. ముగ్గురు నిందితులు అరెస్ట్.. పరారీలో మరో నిందితుడు
కృష్ణా జిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ : కృష్ణా జిల్లా మచిలీపట్నం పరిధిలో చోటుచేసుకున్న బాలల అక్రమ రవాణా ఘటనను మచిలీపట్నం పోలీసులు విజయవంతంగా ఛేదించారు. గత నెల 18వ తేదీన
The Desk … Rajamahendravaram: ప్రయాణికుల భద్రతే పరమావధి
ప్రైవేట్ బస్సు ఆపరేటర్లకు జిల్లా రవాణా శాఖ అధికారి సూచన. ప్రైవేట్ ట్రావెల్స్, కాంట్రాక్ట్ క్యారేజ్ (CC) బస్సు యజమానులు మరియు ఆపరేటర్లకు అవగాహన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా కమిషనర్ స్పష్టమైన ఆదేశాల మేరకు..
The Desk… Bhimavaram : దేవాలయ అధికారుల సమక్షంలో తెరిచిన సీల్డ్ టెండర్లు
🔴 పగో జిల్లా : భీమవరం మండలం : గునుపూడి సోమేశ్వర జనార్థనస్వామి దేవస్థానం నందు జరుగబోవు వార్షిక కళ్యాణోత్సవ సందర్భముగా ది.13-02-2026 నుంది ది.17-02-2026 వరకు దేవాలయము నందు వివిధ సీల్డ్ టెండర్లు
The Desk … Vunguturu : పారిశుద్ధ్య పరిరక్షణకు మండలానికో పారిశుద్ధ్య రథం : జడ్పీ సీఈవో శ్రీహరి
ఈనెల 17న మొదటి విడతగా మండలాలకు అందుబాటులోకి పారిశుద్ధ్య రథాలు 🔴 ఏలూరు జిల్లా :ఉంగుటూరు : ది డెస్క్ : పారిశుద్ధ్య పరిరక్షణలో భాగంగా జిల్లా పరిషత్ సీఈఓ శ్రీహరి శుక్రవారం ఉంగుటూరు
The Desk … Rajamahendravaram: జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా…
🔴 తూగో : రాజమహేంద్రవరం : ది డెస్క్ : ఈరోజు 09-01-2026 రాజమహేంద్రవరంలోని జె. ఎన్. రోడ్డులో గల “శశి విధ్యా సంస్థ” నందు ఆదిత్య డిగ్రీ కళాశాల కు చెందిన 30
The Desk … Eluru : కేంద్ర పథకాలపై ప్రజల్లో అవగాహన కలిగించాలి…బ్యాంకర్లకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సూచన
🔴 ఏలూరు జిల్లా : కలెక్టర్ కార్యాలయం : ది డెస్క్ : ఇతర జిల్లాలతో పోల్చితే ఏలూరు జిల్లాలో వ్యవసాయ రుణాలపై వడ్డీ రేటు ఎక్కువగా ఉందని, పంటల బీమా ప్రీమియం కూడా
The Desk… Bhimavaram : ప్రారంభమైన 2026 వ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాల సవితృ వ్రత దీక్ష
🔴 పగో : భీమవరం : సూర్య మానస పుత్రులుగా పిలవబడే స్వయంభు అర్కరిషి మహాగురువుచే షోడశ(16) రాత్రుల సవితృ వ్రత దీక్ష (రిషి మాల)ఈరోజు భీమవరంలో 25 మంది రిష్యులు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్,

