🔴 దిల్లీ/ ఏలూరు : ది డెస్క్ : ఆంధ్రప్రదేశ్ లో నేషనల్ హైవేకి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలని రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ
Category: Andhra News
The Desk…Amaravati : తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ మార్చి 31 వరకే అవకాశం
ఆహారం పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అమరావతి : ది డెస్క్ : ప్రతి పేద ఆడబిడ్డకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలెండర్లు ఇస్తామన్న హామీని కూటమి
The Desk…Amaravati : కోమాలో ఉన్న రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు ఊపిరి పోశారు
➖పల్లా శ్రీనివాసరావు (రాష్ట్ర టిడిపి అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు) 🔴 అమరావతి : ది డెస్క్ : కృషి పట్టుదల సేవాభావం కలిగి ఉంటేనే సామాన్య కార్యకర్త సైతం ఉన్నత స్థాయికి చేరగలుగుతారని టిడిపి
The Desk…RJY : జప్తు చేయబడిన వాహనములకు బహిరంగ వేలం
🔴 తూ.గో జిల్లా : రాజమహేంద్రవరం : ది డెస్క్ : ది 29-03-2025 తేది ఉదయం 10:30 గంటలకు తూర్పు గోదావరి జిల్లా రవాణా అధికారివారి కార్యాలయము రాజమహేంద్రవరం నందు జప్తు చేయబడిన
The Desk…RJY : “Public Grievance Redressal Forum”…. 32 petitions received from the public for you ➖Ketan Garg (Commissioner)
🔴 East Godavari District: Rajamahendravaram: THE DESK : On Monday, petitions were received from the public at the Municipal Corporation office in the presence of
The Desk…Vijayawada : వినియోగదారుల హక్కులకు భరోసా కల్పిస్తాం : మంత్రి నాదెండ్ల
విజయవాడ : ది డెస్క్ : వినియోగదారుల హక్కులకు రక్షణ, భరోసా కల్పించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ ల మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడ సిటీ సివిల్
The Desk…Eluru : అసంఘటిత కార్మికుల సంక్షేమానికి పెద్ద ఎత్తున పథకాల అమలు : MP పుట్టా మహేష్
దిల్లీ /ఏలూరు : ది డెస్క్ : అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ లోక్ సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర
The Desk…RJY : “ప్రజాసమస్యల పరిష్కార వేదిక” – మీకోసంలో ప్రజల నుంచి 32 అర్జీలు ➖ మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్
🔴 తూ.గో జిల్లా : రాజమహేంద్రవరం : ది డెస్క్ : సోమవారం నగర పాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ కేతన్
The Desk…Eluru : ఏపీలో నిలిచిన గృహ నిర్మాణ ప్రాజెక్టులకు రూ. 226.7 కోట్లు మంజూరు : ఎంపీ పుట్టా మహేష్
: దిల్లీ/ ఏలూరు : ది డెస్క్ : గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్తో పాటు ఏలూరు జిల్లాలో మధ్యతరగతి వర్గాల గృహాల కోసం ప్రత్యేక విండో కింద లబ్ధిదారులకు మంజూరు చేసిన నిధులు, వారికి
The Desk…Tadepalligudem : ఇఫ్తార్ విందులో ప్రభుత్వ విప్..!!
🔴 ప.గో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ : పెద్ద మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ