The Desk…Eluru : ‎శబరిమల యాత్రికులకు ప్రత్యేక రైళ్లు : ఎంపీ పుట్టా మహేష్‎

ఏలూరు/ఢిల్లీ : ది డెస్క్ : మండల – మకరవిళక్కు సీజన్ సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శబరిమలకు ఏపీ నుంచి సాధారణ, ప్రత్యేక రైళ్ల ద్వారా మొత్తంగా 200 ట్రిప్పులు నడుపుతున్నట్లు

Read More

The Desk…Vunguturu : దివ్యాంగులలో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలి ➖ఎంపీడీవో జీ ఆర్ మనోజ్

🔴 ఏలూరు జిల్లా : ఉంగుటూరు మండలం : ది డెస్క్ : ఉంగుటూరు మండలం జిల్లా పరిషత్తు హైస్కూల్ ప్రాంగణం నందు ఉన్న భవిత పాఠశాలలో జరిగిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా..

Read More

The Desk…Eluru : బృహత్తర ప్రణాళికలతో ఆదర్శవంతమైన అభివృద్ధికి నాంది పలికాము ➖ఎమ్మెల్యే బడేటి చంటి

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ : ఏలూరు నగరంలో అవసరమైన ప్రాంతాల్లో ప్రాధాన్యతాక్రమంలో ఆ ప్రణాళికల్ని సమర్థవంతంగా అమలు చేస్తూ వస్తున్నామని ఎమ్మెల్యే చంటి స్పష్టం చేశారు. ఇవేమి

Read More

The Desk…Nellore : సుపరిపాలనే ధ్యేయంగా ఈ నెలలో పెద్దఎత్తున ప్రభుత్వ కార్యక్రమాలు : మంత్రి ఆనం

రేపు జిల్లావ్యాప్తంగా డివిజనల్‌ అభివృద్ధి అధికారి కార్యాలయాలు ప్రారంభం 🔴 నెల్లూరు : ది డెస్క్ : రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని సమ్మిళతం చేస్తూ ప్రజలకు సుపరిపాలన అందించడమే ప్రధాన లక్ష్యంగా ఈనెలలో పెద్దఎత్తున

Read More

The Desk…Atmakuru : పేద కుటుంబాలకు భరోసా సీఎం రిలీఫ్‌ ఫండ్‌ : మంత్రి ఆనం

🔴 నెల్లూరు జిల్లా :ఆత్మకూరు : ది డెస్క్ : పేదల ఆరోగ్యభద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ, పేద,మధ్యతరగతి కుటుంబాలకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ భరోసాగా నిలుస్తుందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.

Read More

The Desk…Vijayawada : విజయవాడ రైతు బజార్‌ను తనిఖీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్.. కూరగాయల ధరలపై ఆరా తీసిన మంత్రి..

🔴 ఎన్టీఆర్ జిల్లా : విజయవాడ : ది డెస్క్ : ప్రజలకు నాణ్యమైన, సహేతుక ధరలతో ఉత్పత్తులు అందేలా చర్యలు తీసుకోవడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఆహార, పౌరసరఫరాలు మరియు వినియోగదారుల

Read More

The Desk…Bhimavaram : మావుళ్ళమ్మ ను దర్శించుకున్న రూరల్ డెవలప్మెంట్ సెక్రటరీ సీఈఓ

🔴 ప.గో జిల్లా : భీమవరం : ది డెస్క్ : భీమవరంలో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని వి.కరుణ IAS (C E O రూరల్ డెవలప్మెంట్

Read More

The Desk…Eluru : ‎రాష్ట్రంలో నవోదయ విద్యాలయాల్లో భారీగా ఖాళీలు.. ఆందోళన వ్యక్తం చేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్

🔴 ఏలూరు/ఢిల్లీ : ది డెస్క్ : రాష్ట్రంలోని 15 నవోదయ విద్యాలయాల్లో 407 ఉపాధ్యాయ పోస్టులకు గాను, 171 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలోని నవోదయ విద్యాలయాలపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్

Read More

The Desk…Eluru : ‎ఎంపీ పుట్టా మహేష్ కు నారా లోకేష్ ప్రశంసలు

🔴 ఏలూరు/ఢిల్లీ : ది డెస్క్ : రాష్ట్రంలో ఇటీవల సంభవించిన మొంథా తుఫాన్ వల్ల జరిగిన నష్టాన్ని వివరించి, కేంద్ర సాయాన్ని అభ్యర్ధించేందుకు ఢిల్లీ వచ్చిన రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి

Read More

The Desk…Mudinepalli : శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎమ్మెల్యే డా. కామినేని ప్రత్యేక పూజలు

ఏలూరు జిల్లా : ముదినేపల్లి : ది డెస్క్ : మండలంలోని సింగరాయపాలెం గ్రామం చేవూరుపాలెం సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని షష్టి ఉత్సవాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్

Read More

1 2 3 131