ఏలూరు జిల్లా : ముదినేపల్లి : ది డెస్క్ : మండలంలోని వడాలి, పెద్ద కామనపూడి, చిన్న కామనపూడి, చిగురుకోట గ్రామాలలో నరేగా నిధులు ద్వారా మంజూరైనా సీసీ రోడ్లను కైకలూరు శాసనసభ్యుడు, మాజీ
Author: thedesknews
The Desk…Eluru : ఇది నాడా – నేడా…?!!
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK : EXCLUSIVE కస్తూరిబా నగరపాలక బాలికోన్నత పాఠశాల నిద్రావస్థలో జోగుతున్న జిల్లా విద్యాశాఖాధికారులు ఇంకనూ నాడు-నేడు బ్రమలోనే గత ప్రభుత్వం అంటే మోజా❓
The Desk…Mudinepalli : వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి ఆర్థిక సాయం
ఏలూరు జిల్లా : ముదినేపల్లి : ది డెస్క్ : మండలంలోని విశ్వనాద్రిపాలెం గ్రామానికి చెందిన పెయ్యాల దుర్గారావు(30) కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ సోమవారం మధ్యాహ్నం మృతి చెందాడు. మృతునికి భార్య, పిల్లలు,
The Desk… Tadepalligudem : బొలిశెట్టి శ్రీనివాస్ సేవా సమితి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
🥛 ప.గో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ : తాడేపల్లిగూడెం మార్కెట్లో బొలిశెట్టి శ్రీనివాస్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జనసేన పార్టీ యువనాయకుడు బొలిశెట్టి రాజేష్ ఆదివారం
The Desk…Machilipatnam : 60 కేజీల గంజాయి పట్టివేత… ముగ్గురి అరెస్ట్
కృష్ణాజిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ : కృష్ణాజిల్లా ఎస్పీ R. గంగాధర్ రావు మరియు ఈగల్ టీం కు రాబడిన విశ్వసనీయ సమాచారం మేరకు ఆత్కూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ తన
The Desk…Eluru : ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు ➖MP (మహేష్ పుట్టా)
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ : కొత్తదనాన్ని తీసుకొస్తూ ఉగాది పర్వదినం వచ్చేసింది. ఈ ఉగాది ప్రతి ఒక్కరికీ సుఖ సంతోషాలు ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. కొత్త తెలుగు
The Desk…Eluru : ఎన్.టి.ఆర్. భరోసా ఫించన్లకు రూ. 113.14 కోట్లు మంజూరు : జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి
ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్ టిఆర్ భరోసా పించను పధకము ఏప్రిల్ ’2025 నెల పింఛను చెల్లింపులు రాష్ట్ర ప్రభుత్వం
The Desk…Eluru : ఎంపీ కార్యాలయంలో ఘనంగా టిడిపి ఆవిర్భావ దినోత్సవం వేడుకలు
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ : ఏలూరు శాంతినగర్ లోని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు.
The Desk…Yetapaaka : అల్లూరి జిల్లాలో అనుకోని ఘటన… నడిరోడ్డుపై మృతదేహాన్ని వదిలేసి పరార్
🔴 అల్లూరి జిల్లా : ఎటపాక మండలం : ది డెస్క్ : గన్నేరు కొయ్యపాడులో కొప్పుల పల్లాయమ్మ (86) మృతి చెందడంతో శుక్రవారం ఉదయం బంధువులు అంతిమ యాత్ర నిర్వహిస్తూ బాణాసంచా కాల్చడంతో…
The Desk…Vijayawada : ఏప్రిల్ నెల నుంచి రబీ కొనుగోలు : మంత్రి నాదెండ్ల
🔴 విజయవాడ : ది డెస్క్ : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ లిమిటెడ్ 227వ బోర్డు సమావేశం విజయవాడ కానూరు సివిల్ సప్లై భవనంలో జరిగిందిమంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన

