విశాఖపట్నం జిల్లా : వైజాగ్ : THE DESK NEWS :
ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం పలికేందుకు కూటమి ప్రభుత్వం సంసిద్ధం..
ప్రధానమంత్రికి కృతజ్ఞతలు చెప్పే సభ ఇది ..
రేపు మధ్యాహ్నం 12 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకోనున్న డిప్యూటీ సీఎం..
ప్రధానికి స్వాగతం పలికేందుకు ఉత్సాహంగా ఉన్న జనసైనికులు, ప్రజలు..

రోడ్ షోను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు సిద్ధం..
ఉత్తరాంధ్రలో భారీ పెట్టుబడులకు ప్రధాని మోదీ శంకుస్థాపన..
వేలకోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ప్రధానీ మోడీ..
పెద్దసంఖ్యలో ఉపాధి అవకాశాలు.. దీంతో ఉత్తరాంధ్రలో నిలిచిపోనున్న వలసలు..

ప్రధాని మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు..
ప్రజలు ప్రధానీ పర్యటన, సభ, రోడ్ షో ను విజయవంతం చేసేందుకు జనసైనికులు, వీర మహిళలు, శాసనసభ్యులతో కలిసి సమీక్ష నిర్వహించడం జరిగింది.
ప్రధానికి స్వాగతం పలకడం బాధ్యతగా భావించి, కృతజ్ఞతలు తెలిపే విధంగా సభను విజయవంతం చేయాలని మంత్రి నాదెండ్ల పిలుపు…
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తో ప్రధాని సభ ఏర్పాట్లపై చర్చించి, అధికారులకు పలు సూచనలు ఇచ్చిన మంత్రి నాదెండ్ల ..