NTR జిల్లా : విజయవాడ : THE DESK :
బుడమేరు ఘటన వెనుక కుట్ర కోణం.. దీనిపై సమగ్ర దర్యాప్తు..
బుడమేరు, పోలవరం మట్టి దోచేశారు.. అందుకే ఈ పరిస్థితులు..
చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు నేటితో ఏడాది..
53 రోజులపాటు జైల్లో పెట్టి ఇబ్బందులకు గురి చేశారు..
గత ఏడాది సెప్టెంబర్ 9న రాష్ట్ర ప్రజానీకం అంతా కన్నీరు పెట్టుకుంది..
ఇదే సెప్టెంబర్ 9న ఇప్పుడు ప్రజల కోసం సీఎం పరితపిస్తున్నారు..
వరద బాధితుల రక్షణ కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు..
– కొల్లు రవీంద్ర, రాష్ట్ర మైన్స్ జియాలజీ & ఎక్సైజ్ శాఖ మంత్రి
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కలెక్టరేట్ … మంత్రి కొల్లు రవీంద్ర మీడియా అయింట్స్….
గత ఏడాది ఇదే సెప్టెంబర్ 9 సమయానికి చంద్రబాబును జైల్లో పెట్టి ఇబ్బందులకు గురి చేశారు..
కానీ ప్రజలు పట్టిన బ్రహ్మరథంతో నేడు వారి కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు..
పండగ రోజుల్లో కూడా రాష్ట్ర ప్రజల కోసం పరితపిస్తున్న వ్యక్తి సీఎం చంద్రబాబు..
9 రోజులుగా విజయవాడలోనే ప్రభుత్వ యంత్రాంగం..
యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు..
గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విజయవాడలో ప్రస్తుత పరిస్థితులు..
బ్యారేజీని డ్యామేజ్ చేయాలని చూశారు.. దీనిపై సమగ్ర విచారణ జరుగుతోంది..
విజయవాడ కలెక్టరేట్లోనే ఉండి సీఎం సహాయక చర్యలు చేపడుతుంటే విమర్శలు చేస్తున్నారు..
ప్రజల కోసం ప్రతి నిమిషం కష్టపడుతున్నారు..
ముంపు ప్రాంతాల్లో తాగునీరు, ఆహారం, పాలు, మెడిసిన్స్ తదితర నిత్యావసరాలు సరఫరా జరుగుతున్నాయి..
చంద్రబాబు తన ఇల్లు కాపాడుకోవడం కోసం ఇక్కడకు వచ్చారని విమర్శిస్తున్నారు..
విజయవాడలో ప్రస్తుత పరిస్థితులకు గత ప్రభుత్వమే కారణం..
బ్యారేజీని కూడా డ్యామేజీ చేయాలని చూశారు..
దీని వెనుక ఎంతటి వారు ఉన్నా వదిలే ప్రసక్తి లేదు..