ఏలూరు జిల్లా : ఉంగుటూరు నియోజకవర్గం : ది డెస్క్ :

ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ఆదేశాల మేరకు.. జనసేన నాయకులు కేసన శ్రీనివాస్ ఆధ్వర్యంలో దేవర గోపవరం గ్రామంలోని రుద్రభూమి (స్మశానం) మెరక చేసిన గ్రామస్తులు.
ఈ కార్యక్రమంలో నిప్పులేటి కుమారస్వామి గ్రామ పెద్దలు పలువురు పాల్గొన్నారు.
గ్రామంలో ఈ బృహత్తర కార్యక్రమం చేసినందుకు గ్రామస్తులందరూ హర్షం వ్యక్తం చేశారు.