The Desk… Eluru : పంచాయతీ కార్యదర్శుల బదిలీలు

The Desk… Eluru : పంచాయతీ కార్యదర్శుల బదిలీలు

ఏలూరు జిల్లా : ఏలూరు రూరల్ : THE DESK :

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రేడ్ 1, 2 పంచాయతీ కార్యదర్శులు 153 మంది బదిలీ అయ్యారు.

ఈ మేరకు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

వీరిలో గ్రేడ్ 1 కార్యదర్శులు 131 మంది కాగా.. 22 మంది గ్రేడ్ 2 కార్యదర్శులున్నారని డీపీవో శ్రీనివాస్ విశ్వనాధ్ తెలిపారు.

ఈ మేరకు బదీల ఉత్తర్వులను కార్యదర్శులకు అందజేశారు.