🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :
దాతలు : రాజమండ్రి రవీంద్ర దంపతులు
మావుళ్ళమ్మ వారి నిత్యాన్నదాన వితరణకు రాజమండ్రికి చెందిన బి రవీంద్ర కవిత దంపతులు (1,00,000) లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. వీరికి ఆలయ అర్చకులు పూజలు ఆశీర్వచనాలు నిర్వహించగా.. ఆలయ ధర్మకర్త రామాయణం శ్రీనివాస్ శేషవస్త్రం ప్రసాదం, జ్ఞాపిక అందించారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలిపారు.

