The Desk…Eluru : ఏపీలో నిలిచిన గృహ నిర్మాణ ప్రాజెక్టులకు రూ. 226.7 కోట్లు మంజూరు : ఎంపీ పుట్టా మహేష్

: దిల్లీ/ ఏలూరు : ది డెస్క్ : గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఏలూరు జిల్లాలో మధ్యతరగతి వర్గాల గృహాల కోసం ప్రత్యేక విండో కింద లబ్ధిదారులకు మంజూరు చేసిన నిధులు, వారికి

Read More

The Desk…Eluru : రాష్ట్రపతి అల్పాహార విందుకు హాజరైన ఏలూరు MP పుట్టా..!!

🔴 దిల్లీ/ ఏలూరు : ది డెస్క్ : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్ లో సోమవారం ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు సహచర పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులతో కలిసి

Read More

The Desk…International Desk : దటీజ్ ఇండియా… మరో కప్పు సాధించాం..!!!

🔴 అంతర్జాతీయం : ది డెస్క్ : ICC టోర్నీ అనగానే మనపై సత్తాచాటే ప్రత్యర్థి మళ్లీ పరీక్షించింది! ఒత్తిడికి గురి చేసింది. కంగారు పెట్టించింది. సాఫీగా సాగుతున్న ఛేదనను సంక్లిష్టంగా మార్చి.. గెలుపుపై

Read More

The Desk…Eluru : ఇంధన రంగంలో అత్యవసర సవాళ్లను అధికమించడంపై దృష్టిసారించాలి➖ MP (మహేష్ పుట్టా)

🔴 ఢిల్లీ /ఏలూరు : ది డెస్క్ : ఇంధన రంగంలో అత్యవసర సవాళ్లను అధికమించడంపై దృష్టి సారించాల్సి ఉందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. భారత పెట్రోలియం మరియు సహజ

Read More

The Desk…Eluru : ప్రతికూల వాతావరణాన్ని తట్టుకునేలా మత్స్య సంపద ఉత్పత్తికి ప్రోత్సాహకం : కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్

దిల్లీ/ఏలూరు : THE DESK NEWS : ప్రతికూల వాతావరణాన్ని తట్టుకునేలా మత్స్య సంపద ఉత్పత్తిని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ మంత్రి రాజీవ్ రంజన్

Read More

The Desk…Delhi : లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు

🔴 ఢిల్లీ : ది డెస్క్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గౌరవ చింతకాయల అయ్యన్నపాత్రుడు మరియు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు ఈ రోజు ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను మర్యాదపూర్వకంగా

Read More

The Desk…Eluru : గడచిన ఐడదేళ్లలో ఏపీ కి రూ. 3707.43 కోట్లు సిఎస్ఆర్ నిధులు మంజూరు : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

దిల్లీ/ఏలూరు : THE DESK NEWS : ఏపీలో ప్రత్యేకించి ఏలూరు జిల్లాలో గత ఐదేళ్లలో రిజిస్టర్ చేసుకుని ప్రస్తుతం పని చేస్తున్న కంపెనీలు ఖర్చు చేసిన సిఎస్ఆర్ నిధుల వివరాలపై ఏలూరు ఎంపీ

Read More

The Desk…Eluru : ఏపీలో నదుల అనుసంధానం ప్రాజెక్టులు అమలు దశకు చేరుకోలేదు : మంత్రి రాజ్ భూషణ్ చౌదరి

దిల్లీ/ఏలూరు : THE DESK NEWS : ఆంధ్రప్రదేశ్‌లో నదుల అనుసంధాన ప్రాజెక్టుల పురోగతి, గత ఐదేళ్లలో కేటాయించిన నిధులు, ఖర్చుపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకు

Read More

The Desk…Eluru : బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుకు కృషి చేస్తా

ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ దిల్లీ /ఏలూరు : THE DESK NEWS : చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల సాధనలో మిగిలిన ఎంపీలతో కలిసి తాను కూడా భాగస్వామిని అవుతానని

Read More