🔴 దిల్లీ / ఏలూరు : ది డెస్క్ : గ్రామీణ ప్రాంతాలు మరియు అభివృద్ధి చెందని ప్రాంతాల్లో వ్యాపార సౌలభ్యాన్ని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు మరియు రాష్ట్రాల వారీగా అమలు
Category: Andhra News
The Desk…Kaikaluru : ఎన్నారైలు సేవలతో గ్రామాలు అభివృద్ధి అభినందనీయం : మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్
ఏలూరు జిల్లా : కలిదిండి : ది డెస్క్ : కలిదిండి మండలం కలిదిండికి చెందిన ఎన్ఆర్ఐ బొంతు బోయిన లెనిన్ బాబు, దంపతులు 1 కోటి రూపాయలతో నిర్మించిన స్మశాన వాటికను సోమవారం
The Desk…Eluru : దేశంలో క్రిప్టోకరెన్సీ వాడకం, నియంత్రణపై కేంద్రం చర్యలు : ఎంపీ పుట్టా మహేష్
🔴 ఢిల్లీ /ఏలూరు : ది డెస్క్ : దేశంలో క్రిప్టోకరెన్సీ వాడకం, నియంత్రణపై కేంద్రం చర్యలు తీసుకుంటుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. గత ఐదేళ్లలో
The Desk…Kaikaluru : పేదల సొంత ఇంటికల కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం : మంత్రి కొలుసు
ఏలూరు జిల్లా : ఏలూరు/కైకలూరు : ది డెస్క్ : కైకలూరు పట్టణంలోని స్థానిక గ్రీన్ విలేజ్ ను సోమవారం రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి, కైకలూరు శాసనసభ్యుడు,
The Desk…Machilipatnam : పశువులను రోడ్లపైకి వదిలితే యజమానులపై చర్యలు తీసుకుంటాం – బందరు డిఎస్పి
కృష్ణా జిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ : అకారణంగా పశువులను రోడ్లపైకి వదిలితే పశువుల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని బందరు డిఎస్పి హెచ్చరించారు. రహదారుల పైకి పశువులను వదిలి.. రహదారి
The Desk…Guntur : పాస్పోర్ట్ దరఖాస్తుల విచారణ సేవల్లో రాష్ట్రంలో ద్వితీయ స్థానం : జిల్లా ఎస్పీ సతీష్ కుమార్
గుంటూరు జిల్లా : జిల్లా పోలీసు కార్యాలయం: ది డెస్క్ : గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ నాయకత్వాన్ని విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి శివ హర్ష అభినందించి ప్రశంసా పత్రాన్ని అందించారు.
The Desk…Mangalagiri : మద్యం అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు.. షాపులు సీజ్ : జిల్లా ఎక్సైజ్ ఎస్పీ శ్రీనివాసులు హెచ్చరిక
గుంటూరు జిల్లా : మంగళగిరి : ది డెస్క్ : మద్యం అధిక ధరలకు విక్రయిస్తే షాపులను సీజ్ చేస్తామని, ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించిన బార్ అండ్ రెస్టారెంట్, వైన్ షాప్ యజమానులపై కఠిన
The Desk…Jangareddigudem : జిల్లాలో ఎక్కడా పోలియో కేసులు నమోదు కాలేదు : డీఎంహెచ్ఓ డా. పి.జె. అమృతం
ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ : జిల్లాలో ఎక్కడా పోలియో కేసులు నమోదు కాలేదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. పి .జె. అమృతం చెప్పారు. జంగారెడ్డిగూడెం ఏరియా
The Desk…Eluru : వృద్దులకు, వికలాంగులకు రేషన్ పంపిణీని పరిశీలించిన జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి
ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ : జిల్లాలో 65ఏళ్ళు పైబడిన వృద్దులకు, వికలాంగులకు, మంచానికి పరిమితమైన వారికి రేషన్ షాపు డీలర్ ద్వారా రేషన్ సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని ఏలూరులో
The Desk…Amaravati : సచివాలయంలో సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలసిన ఏపి ఎన్జీఓ రాష్ట్ర నాయకులు
🔴 అమరావతి : ది డెస్క్ : వెలగపూడి సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఏపీ ఎన్జీజివో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు, APJAC చైర్మన్ ఏ

