కృష్ణాజిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ : మచిలీపట్నం నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ జిల్లా స్థాయి వేడుకలలో పాల్గొన్న రాష్ట్ర రాష్ట్ర భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ
Category: Andhra News
The Desk…Vijayawada : A Tribal welfare Engineer has been apprehended for allegedly accepting a bribe of Rs. 25 lakhs
🔴 AP : Vijayawada : THE DESK : The Anti Corruption Bureau (ACB) sleuths on Thursday caught Andhra Pradesh Tribal Welfare department engineer-in-chief Sabbavarapu Srinivas
The Desk…Kankipadu : ఐదు సంవత్సరాల చిన్నారిని తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పజెప్పిన శక్తి టీం
కృష్ణా జిల్లా : కంకిపాడు : ది డెస్క్ : తల్లిదండ్రుల వివరాలు చెప్పలేని ఐదు సంవత్సరాల చిన్నారి అమ్మమ్మ గారి ఇంటి నుండి ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా నడుచుకుంటూ తన తల్లిదండ్రుల వద్దకు
The Desk…Vijayawada : దసరా ఉత్సవ ఏర్పాట్లు ప్రణాళికాబద్దంగా ఉండాలి : దేవదాయశాఖ కమిషనర్ రామచంద్ర మోహన్
ఎన్టీఆర్ జిల్లా : విజయవాడ(ఇంద్రకీలాద్రి) : ది డెస్క్ : సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 02 వరకు ఇంద్రకీలాద్రి పై జరిగే దసరా ఉత్సవాలుకు సంబందించిన ఏర్పాట్లు ప్రణాళిక బద్దంగా ఉండి, భక్తులకు
The Desk…Machilipatnam : కేంద్రీయ విద్యాలయంలో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్న జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు
కృష్ణా జిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ : నేటి సమాజంలో పెరుగుతున్న డిజిటల్ మరియు సైబర్ నేరాల పై అవగాహన మరియు రహదారి భద్రతా ప్రమాణాలు ఏ విధంగా పాటించాలి, వివిధ
The Desk…Kaikaluru :: గోవులను వాటి యజమానులే సంరక్షించుకోవాలి.. రోడ్లపైకి వదిలితే చర్యలు తప్పవు : కైకలూరు ఎమ్మెల్యే డా. కామినేని హెచ్చరిక
ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ : దైవంగా భావించే గోమాతలను వీధులలో విడిచిపెట్టకుండా గోవులను వాటి యజమానులే సంరక్షించుకోవాలని.. వీధులలో విడిచిపెట్టి గోవులకు, అలాగే వాహనదారులకు ప్రమాదాలు సంభవించకుండా చూసుకోవాలని
The Desk…Kaikaluru : వేగంకన్న ప్రాణమే మిన్న.. వాహనాలు నడిపేటప్పుడు బాధ్యతతో వ్యవహరించాలి : పోలీసు, రవాణా శాఖ అధికారులు
ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ : వాహనాలను నడిపేటప్పుడు ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరిస్తూ.. అప్రమత్తంగా ఉండాలని.. వేగం కన్నా.. ప్రాణమే మిన్న అని కైకలూరు రూరల్ సీఐ వి.రవికుమార్
The Desk…Eluru : కేంద్రం దృష్టికి వర్జీనియా పొగాకు, పామాయిల్ రైతుల సమస్యలు : ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్
🔴 దిల్లీ/ఏలూరు : ది డెస్క్ : ఆంధ్ర ప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వర్జీనియా పొగాకు, పామాయిల్ రైతుల సమస్యలను కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ దృష్టికి తీసుకువెళ్ళారు
The Desk…Eluru : జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం : కలెక్టర్ వెట్రి సెల్వి
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ : ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చిన వెంటనే నూతన అక్రిడిటేషన్లు జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అన్నారు. వర్కింగ్
The Desk…Vijayawada : ఎరువుల సరఫరా పెరిగేలా ప్రణాళిక రూపొందించాలి
వ్యవసాయ అధికారులకు వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశం 🔴 అమరావతి/ విజయవాడ : ది డెస్క్ : రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ కు అన్ని సహాకార సంస్థలలో, ప్రైవేట్ కంపెనీలలో రైతులకు ఎరువులు

