ఏలూరు జిల్లా, కుక్కునూరు/వేలేరుపాడు (ద డెస్క్ న్యూస్) : వరద ముంపునకు గురైన కుక్కునూరు, వేలేరుపాడు మండలంలోని పలు గ్రామాలలోని బాధితులను రాష్ట్ర హోమ్ శాఖామంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు,
Category: Andhra News
THE DESK NEWS : వరద ప్రభావిత ప్రాంతాల సహాయక చర్యలపై అధికారులతో మంత్రుల సమీక్ష
ఏలూరు జిల్లా, వేలేరుపాడు (ద డెస్క్ న్యూస్) : వరద బాధితులకు పూర్తిస్థాయిలో సహాయ కార్యక్రమాలు అమలు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. వేలేరుపాడు మండలం శివకాశీపురంలోని
THE DESK NEWS : పారిశుద్ధ్య నిర్వహణపై అలసత్వం వహిస్తే సహించేది లేదు.. -DPO తూతిక శ్రీనివాస విశ్వనాథ్
ఏలూరు జిల్లా, వేలేరుపాడు (ద డెస్క్ న్యూస్) : మూడవ ప్రమాద హెచ్చరిక దృష్ట్యా వరద ప్రభావిత ప్రాంతాలలో పారిశుధ్య నిర్వహణపై పంచాయతీ కార్యదర్సులతో జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్
THE DESK NEWS : “మానవత” ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 9వ వర్ధంతి వేడుక
ఏలూరు జిల్లా, కైకలూరు, (ద డెస్క్ న్యూస్) : భారత శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాం 9వ వర్థంతి కార్యక్రమం మానవతా స్వచ్ఛంద సేవాసంస్థ అధ్యక్షులు కొండ్రెడ్డి చిట్టమ్మ అధ్యక్షతన
THE DESK NEWS : కలెక్టర్ దృష్టిలో కుంచనపల్లి సచివాలయం
పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, (ద డెస్క్ న్యూస్): ▪️జిల్లాలోనే మోడల్ పంచాయతీగా తీర్చిదిద్దాలని కోరిక…సెక్రటరీ బ్రహ్మం < నిలువెత్తు సమస్యలు..‼️ < గత పాలకుల మందబుద్ధి..‼️ < ఎక్కడికక్కడ నిలిచిపోయిన రోడ్లు – డ్రైన్లు..
THE DESK NEWS పార్వతీపురం ఇసుక సరఫరా ఉచితమే
పార్వతీపురం, (ద డెస్క్ న్యూస్ ) జూలై 27 : ఇసుక సరఫరా ఉచితమేనని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. జిల్లా స్థాయి ఇసుక కమిటి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన
THE DESK NEWS : అల్లూరి జిల్లాలో విద్యుత్ సిబ్బంది సాహసం
అల్లూరి జిల్లా, (ద డెస్క్ న్యూస్) : మారేడుమిల్లి మండలం సున్నంపాడు వద్ద విద్యుత్ సిబ్బంది సాహసం. ఎడతెరిపి లేని వర్షాలకు అంధకారంలో ఉన్నా నూరుపూడి గ్రామానికి విద్యుత్ ఇచ్చేందుకు వెళ్లే సిబ్బందికి కాలువ
THE DESK NEWS : గంటల వ్యవధిలోనే బ్యాంకు ఉద్యోగి అరెస్ట్… పోలీసుల అదుపులో కోట్ల రూపాయలు కొట్టేసిన కేటుగాడు
తూగో. జిల్లా, రాజమండ్రి, (ద డెస్క్ న్యూస్) : 2.2 కోట్లు చోరీ..‼️ గంటల వ్యవధిలోనే నిందితుడు అరెస్ట్… రాజమహేంద్రవరంలోని HDFC బ్యాంక్కు చెందిన రూ.2.2 కోట్ల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు
THE DESK NEWS : Road accident at Kalaparru Toll Plaza
Eluru District, THE DESK NEWS : A private travel bus rear-ended a stationary lorry near the Eluru Kalaparru toll plaza on the National Highway. •