Andhra Pradesh Palanadu District Witnesses Kidnapping Incident: Vinukonda on High Alert A brazen kidnapping incident has been reported in Venkupalem village of Bollepalli mandal in
Category: Andhra News
చిత్తూరు చాటుబాట్ ద్వారా 7వ దశలో సుమారు 70 లక్షలు విలువచేసే 330 మొబైల్ ఫోన్లను రికవరీ చేసిన పోలీసులు.
ద డెస్క్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ చిత్తూరు జిల్లా చిత్తూరు చాటుబాట్ ద్వారా 7వ దశలో సుమారు 70 లక్షలు విలువచేసే 330 మొబైల్ ఫోన్లను రికవరీ చేసిన పోలీసులు. మొబైల్ ఫోన్లను యజమానులకు
THE DESK NEWS : ద్విచక్ర వాహదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి : రూరల్ సీ.ఐ బి. కృష్ణ కుమార్
ఏలూరు జిల్లా, కైకలూరు (ద డెస్క్ న్యూస్) : ద్విచక్ర వాహనాలు నడిపే వారంతా విధిగా హెల్మెట్లను ధరించాలని కైకలూరు రూరల్ సీ.ఐ బి. కృష్ణ కుమార్ సూచించారు. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్
THE DESK NEWS : కైకలూరు పట్టణ పోలీస్ ఇన్స్పెక్టర్ గా పి. కృష్ణ బాధ్యతలు స్వీకరణ
ఏలూరు జిల్లా, కైకలూరు (ద డెస్క్ న్యూస్) : కైకలూరు పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గా పలివెల కృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా విజయవాడ కమీషనరేట్ నుండి కైకలూరు
THE DESK NEWS : వెంకుపాలెం సమీపంలో కిడ్నాప్ కలకలం
🔴 BREAKING : THE DESK NEWS : పల్నాడు జిల్లా : వినుకొండ మండలం : ▪️కిడ్నాప్ కలకలం ▪️ వెంకుపాలెం సమీపంలో ఆటోలో వెళ్తున్న వారిని కారులో ఉన్న 8 మంది
THE DESK NEWS : భార్యను హత్య చేసిన భర్త ..
🔴 ఏలూరు జిల్లా :THE DESK NEWS : కొయ్యలగూడెం మండలం రామానుజపురం లో భార్యను చంపిన భర్త .. భార్య భర్తల గొడవల నేపథ్యంలో… రాజనాల సూర్యచంద్రం భార్య సాయి లక్ష్మి (35)ని..
THE DESK NEWS : అత్యాచార నిందితుడు అరెస్ట్
ద డెస్క్ న్యూస్ : ఏలూరు జిల్లా , నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గ్రామంలో 5 సం.ముల మైనర్ బాలికపై ది. 04.08.2024 వ తేది నాడు ఒక వ్యక్తి
THE DESK NEWS : జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు
🔴 THE DESK NEWS : ELURU DISTRICT : ▪️ National Handloom Day ▪️ఆత్మీయులు అందరికి జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు.. దేశ వారసత్వ సంపద చేనేతను అందరు ప్రోత్సహించి చేనేత
THE DESK NEWS : మేమంటే అంత అలుసా..❓
ఏలూరు జిల్లా : బుట్టాయిగూడెం ST హాస్టల్ : స్పెషల్ స్టోరీ..THE DESK NEWS : మేమంటే అంత అలుసా..❓ మా మీద చిన్న చూపా..❓ సమస్యల వలయంలో ST HOSTEL..‼️ 1975 లో
THE DESK NEWS : ఉభయగోదావరి జిల్లాల్లో పెరుగుతోన్న గల్ఫ్ దేశాల బాధితులు
ఏలూరు జిల్లా : బుట్టాయిగూడెం :THE DESK NEWS : ఉభయగోదావరి జిల్లాల్లో పెరుగుతోన్న గల్ఫ్ దేశాల బాధితులు.పొట్టకూటి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి చిక్కుకుంటోన్న తెలుగోళ్ళు.తాజాగా బయటపడ్డ ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం చెందిన