తూ.గో జిల్లా, ధవళేశ్వరం, (ద డెస్క్ న్యూస్) : ఒరిస్సా రాష్ట్రం బరంపురంకి చెందిన ఒక ఆమె తన భర్తతో విడిపోయి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడితో కలిసి గత 8 సంవత్సరాలుగా ధవళేశ్వరం
Category: Andhra News
THE DESK NEWS : కైకలూరు టౌన్ ఇన్స్పెక్టర్ ను కలిసిన ఎన్డీఏ నాయకులు
ఏలూరు జిల్లా, కైకలూరు (ద డెస్క్ న్యూస్) : ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన కైకలూరు పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పి. కృష్ణ ను శనివారం ఎన్డీఏ కూటమి నాయకులు రాష్ట్ర తెలుగు
శ్రీశైలం జలాశయం అప్డేట్
ద డెస్క్ న్యూస్ : శ్రీశైలం జలాశయం అప్డేట్ పెరుగుతున్న వరద నీరుజలాశయం 10 గేట్లు 14 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదలఇన్ ఫ్లో : 2,49,394 క్యూసెక్కులుఔట్ ఫ్లో :
THE Desk News : వాహనాల తనిఖీ – జరిమానా
ఏలూరు జిల్లా, ముదినేపల్లి, (ద డెస్క్ న్యూస్) : మండలంలోని గుడివాడ – భీమవరం జాతీయ రహదారి, గురజ – మచిలీపట్నం, ముదినేపల్లి – బంటుమిల్లి రహదారులపై స్థానిక పోలీసులు శనివారం వాహనాల తనిఖీలు
THE DESK NEWS : ఏలూరు జిల్లాలో 63 మంది పంచాయతీ కార్యదర్సులకు పదోన్నతి
ఏలూరు జిల్లా, ద డెస్క్ న్యూస్ : రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ శాఖలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్సులకు, జూనియర్ సహాయకులకు పదోన్నతి అవకాశం కల్పించింది. దానిలో భాగంగా డైరెక్టర్ పంచాయతీ రాజ్ మరియు
THE DESK NEWS : అంబులెన్సుగా MLA సొంత కారు
అల్లూరి సీతారామరాజు జిల్లా : THE DESK NEWS : ▪️అంబులెన్సుగా MLA సొంత కారు ▪️ గిరిజనులకు గిఫ్ట్ మిరియాల శిరీషాదేవి తన కారును అంబులెన్సుగా మార్చి గిరిజనులకు గిఫ్టుగా ఇవ్వనున్న రంపచోడవరం
అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు
ఏలూరు జిల్లా… తరాలు మారిన తరగని సంస్కృతి.. కష్టం ఎంతైనా చెదరని చిరునవ్వు ఆదివాసీలకే సొంతం.. ఆత్మీయులు అందరికి అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు భవదీయులు తూతిక శ్రీనివాస విశ్వనాధ్, జిల్లా గ్రామ పంచాయతీ
తమ్మిలేరు రిజర్వాయర్ అప్డేట్
THE DESK NEWS : 8.08.2024 @ 9.00 P.M. Reading. of Thammileru River At Nagireddy gudem Near Chinthalapudi ..Eluru Dist. Reservoir Level at Present.. 348.67 ft…
18ఎర్రచందనం దుంగలు స్వాధీనం : ఒకరి అరెస్టు
ద డెస్క్ న్యూస్: అన్నమయ్య జిల్లా సానిపాయ అటవీ ప్రాంతంలో 18ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్సు పోలీసులు, ఒక తమిళ స్మగ్లర్ ను అరెస్టు చేశారు.
విద్యా ప్రమాణాలు మెరుగుపడాలి
ద డెస్క్ న్యూస్: ఉపాధ్యాయులు పని తీరు మారాలి. ఎన్రోల్మెంట్ పెరగాలి కథలు చెప్పితే వినను పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు రూ.2.5 కోట్లు జిల్లా కలెక్టర్ ఎ. ఎస్. దినేష్ కుమార్ పాడేరు ఆగస్టు