నంద్యాల జిల్లా : శ్రీశైలం జలాశయం (ద డెస్క్ న్యూస్ ) : చీమల పుట్ట పగిలితే పరిస్థితి ఎలా ఉంటుందో.. శ్రీశైలం డ్యాం దిగువన మత్స్యకారులు తరలి వచ్చిన పరిస్థితి అలా ఉంది.
Category: Andhra News
The Desk News : కలెక్టరేట్ ప్రాంగణంలో మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్….
ఏలూరు జిల్లా, ఏలూరు (ద డెస్క్ న్యూస్) : మిషన్ శక్తి బేటీ బచావో- బేటీ పడావో కార్యక్రమం క్రింద నూరు రోజుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహణలో బాగంగా మంగళవారం ఏలూరు జిల్లా
The Desk News : ఎమ్మెల్యే డా. కామినేని కలిసిన ముదినేపల్లి తహసిల్దార్
ఏలూరు జిల్లా, కైకలూరు/ముదినేపల్లి (ద డెస్క్ న్యూస్) : ఇటీవల ముదినేపల్లి మండల తహసిల్దారుగా బాధ్యతలు చేపట్టిన జేఎస్ సుభాని కైకలూరు శాసనసభ్యులు, మాజీ మంత్రి డా. కామినేని శ్రీనివాసరావు ను మర్యాదపూర్వకంగా కలిశారు.
The Desk News : పోలీసుల అదుపులో ఇద్దరు వాహన చోరీల నిందితులు…. 4 ద్విచక్ర వాహనాలు, రెండు ట్రాక్టర్ టైర్లు స్వాధీనం
ఏలూరు జిల్లా, ముదినేపల్లి (ద డెస్క్ న్యూస్) : ముదినేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందుతులను సోమవారం ఎస్సై డి. వెంకట్ కుమార్ తను సిబ్బందితో కలిసి చాకచక్యంగా
The Desk News : అక్రమ మద్యం రవాణ చేసిన, అమ్మిన కఠిన చర్యలు తప్పవు – ఎస్సై కె.ప్రతాప్ రెడ్డి
కృష్ణాజిల్లా, ఘంటసాల (ద డెస్క్ న్యూస్) : పోలీసు స్టేషన్ పరిధిలో అక్రమంగా మద్యం అమ్మిన, రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని ఘంటసాల ఎస్సై కె.ప్రతాప్ రెడ్డి అన్నారు. ఘంటసాల మండలంలో అక్రమ
The Desk News : మాజీమంత్రి జోగిరమేష్ ఇంట్లో ACB తనిఖీలు
BIG NEWS : THE DESK: 🔴 ఇబ్రహీంపట్నం : మాజీమంత్రి జోగిరమేష్ ఇంట్లో ACB తనిఖీలు ▪️తనిఖీలు చేస్తున్న 15 మంది ఏసీబీ అధికారులు..‼️ ▪️ఇంటిని స్వాధీనం చేసుకుని కొనసాగిస్తున్న సోదాలు..‼️ ▪️అగ్రిగోల్డ్
The Desk News : బాణాసంచ తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం
పశ్చిమ గోదావరి జిల్లా, THE DESK NEWS : పెనుమంట్ర మండలం ఆలమూరు లో లక్ష్మీ ఫైర్ వర్క్స్ లో మంటలు చెలరేగాయి. దీంతో షాప్ లో ఉన్న బాణాసంచా పూర్తిగా దగ్ధమయ్యాయి. లక్షల
The Desk News : మరమ్మతులు చేయించండి మహాప్రభో….
ఏలూరు జిల్లా, కైకలూరు (ద డెస్క్ న్యూస్) : ♦కైకలూరు – కలిదిండి రహదారి వరాహపట్నం కూడలిలో భారీ గుంతలు ♦ మరమ్మతులు చేయించండి మహాప్రభో అంటూ వాహనదారుల వేడుకోలు ♦ వాహనాల మరమ్మతులతో
The Desk News : గంజాయి రహిత గ్రామాలకై అందరూ కృషి చేయాలి… అంబుల వైష్ణవి
ఏలూరు జిల్లా, ముదినేపల్లి (ద డెస్క్ న్యూస్) : గంజాయి రహిత గ్రామాలకై సమాజంలోని ప్రతి ఒక్కరు కృషి చేయాలని అమరావతి బ్రాండ్ అంబాసిడర్, వైద్య విద్యార్థిని అంబుల. వైష్ణవి పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని
THE DESK NEWS : రాష్ట్రంలో ఒక జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలి… కాళ్లపాలెం బుజ్జి
ప.గో జిల్లా, తాడేపల్లిగూడెం/కైకలూరు (ద డెస్క్ న్యూస్) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైనా ఒక జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరును పెట్టాలని ఆంధ్ర, తెలంగాణ రాధా రంగా మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు పన్నాస