తూ.గో జిల్లా : కడియం మండలం : THE DESK NEWS : కడియపులంక గ్రామానికి చెందిన చిన్నారి అనారోగ్యానికి గురవడంతో ప్రముఖ సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వైద్య సహాయం
Category: Andhra News
The Desk…Tenali : నట్లు, బోల్టులతో బాపూజీ… ఆకట్టుకుంటున్న అపురూపమైన శిల్పం..!!
గుంటూరు జల్లా, తెనాలి : THE DESK NEWS : స్వాంతంత్ర్య దినోత్సవం రోజు బాపూజీ విగ్రహం మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన ఎన్నో రకాల విగ్రహాలను భారతీయులందరూ చూసే ఉంటారు. అయితే
The Desk…Gudivada : గుడివాడలో అన్నక్యాంటీన్ ను ప్రారంభించిన చంద్రబాబు
కృష్ణాజిల్లా : గుడివాడ : THE DESK NEWS : గుడివాడలో అన్నక్యాంటీన్ ను ప్రారంభించిన చంద్రబాబు నాయుడు పేదవాడు ఆకలితో ఉండకూడదన్నదే అన్నక్యాంటీన్ల లక్ష్యం రూ.5లకే భోజనంతో కూలీలు, కార్మికులు, పేదలకు లబ్ధి
The Desk…Vizag : 78వ స్వాతంత్ర దినోత్సవ వేళ..‼️ 78 అడుగుల సముద్ర గర్భంలో మువ్వన్నెల జెండా…
విశాఖ : THE DESK NEWS : విశాఖలో స్కూబా డ్రైవర్లు దేశభక్తిని వినూత్నంగా చాటుకున్నారు. మువ్వనల జెండాను సముద్ర గర్భంలో ఆవిష్కరించారు. 78 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా.. 78 అడుగుల లోతు
The Desk… Eluru : ప్రజాఅధికారి – డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్
ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK : ప్రభుత్వ అధికారిగా, ప్రజా సేవాలో జాతీయ, అంతర్జాతీయ పురష్కారాలు తన ఖాతాలో వేసుకున్న డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ ప్రజల పక్షాన నిలిచే అధికారిగా
Eluru…The Desk : ఉత్తమ సేవకు పురస్కారం
ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK : రాష్ట్ర మంత్రి కె.పార్ధసారధి, కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్, జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి చేతులు మీదుగా 78వ స్వాతంత్ర
The Desk…Kaikaluru : కైకలూరు రైతు బజార్లో నేటి (14 ఆగస్టు 2024)న కూరగాయల ధరలు వివరాలు…
ఏలూరు జిల్లా, కైకలూరు (ద డెస్క్ న్యూస్) : కైకలూరు నియోజకవర్గం కైకలూరులోని రైతు బజార్లో నేటి కూరగాయలు ధరలు ఈ విధంగా……. ♦ టమాటాలు కేజీ ₹ 30/- ♦ చిక్కుళ్ళు(హైబ్రిడ్) కేజీ
The Desk News : జోగి – జోగి రాసుకుంటే… భూములు…!!
అమరావతి, NTR జిల్లా (ద డెస్క్ న్యూస్) : జోగి – జోగి రాసుకుంటే ఏదో బూడిద వచ్చిందట… కానీ ఇక్కడ మాత్రం భూములు వచ్చాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..!! 10 కోట్ల స్థిరాస్తి
The Desk News : ఇంటర్మీడియట్ విద్యార్థులకు స్టూడెంట్ కిట్స్ పంపిణి చేసిన డా. కామినేని
ఏలూరుజిల్లా, మండవల్లి (ద డెస్క్ న్యూస్) : స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు కైకలూరు శాసనసభ్యులు, మాజీ మంత్రి డా. కామినేని శ్రీనివాస్ మంగళవారం స్టూడెంట్ కిట్స్ ను పంపిణి చేశారు.
The Desk News : వికసిత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్తాయి వర్కుషాపులో ఏలూరు జిల్లా అధికారులు
ఏలూరు జిల్లా, ఏలూరు (ద డెస్క్ న్యూస్) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2047 సంవత్సరానికి దేశస్థాయిలో అగ్రగామిగా నిలపడానికి రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ లెవెల్ వికసిత్ ఆంధ్ర కార్యక్రమాన్ని అమరావతి సచివాలయంలో ఏర్పాటు చేసారని