🔴 BREAKING : అమరావతి : THE DESK : ▪️మాజీమంత్రి రోజా – ధర్మానపై విచారణ..CID ▪️మాజీ మంత్రులు రోజా, ధర్మాన కృష్ణదాస్పై విచారణ జరపాలని సీఐడీ ఏడీజీ.. ఎన్టీఆర్జిల్లా సీపీకి ఆదేశాలు..!!
Category: Andhra News
The Desk… Eluru : ఉత్సాహంగా, ఉల్లాసంగా “ఎట్ హోమ్” ‘హై-టీ’➖ కార్యక్రమం
ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK NEWS : జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం సాయంత్రం ‘హై టీ ‘కార్యక్రమం చక్కని ఆహ్లదకర వాతావరణంలో జరిగింది. పలువురు జిల్లా అధికారులు
The Desk… Amaravati : అన్నక్యాంటీన్ కు విరాళాలిచ్చేవారి కోసం SBI బ్యాంక్ ఖాతా
అమరావతి :THE DESK NEWS : అన్న క్యాంటీన్కు విరాళాలు ఇచ్చేందుకు అనూహ్య స్పందన రావడంతో ప్రభుత్వ నిర్ణయం రాష్ట్రంలో పున: ప్రారంభమైన అన్న క్యాంటీన్ ల విషయంలో విశేష స్పందన వస్తోంది. రాష్ట్ర
The Desk…Kavali : కావలిలో అట్టహాసంగా ఐకానిక్ సెల్ఫీ పాయింట్ ప్రారంభోత్సవం
నెల్లూరు జిల్లా : నెల్లూరు :THE DESK NEWS : వేల మంది విద్యార్థుల నడుమ 100 అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ “ఐ 💕 కావలి” పేరుతో సెల్ఫీ ఐకానిక్ పాయింట్, జాతీయ
The Desk…Mudinepalli : బాల్యవివాహాన్ని అడ్డుకున్న ముదినేపల్లి పోలీసులు
ఏలూరు జిల్లా, ముదినేపల్లి (ద డెస్క్ న్యూస్) : మైనారిటీ తీరని బాలిక వివాహాన్ని ముదినేపల్లి పోలీసులు అడ్డుకున్నారు. గురువారం మండలంలోని గురజ గ్రామంలో గల వేణుగోపాలస్వామి దేవస్థానంలో మైనర్ వివాహం జరుగుతుందన్న సమాచారం
The Desk…Akividu : శ్రీ వాసవి శారద విద్యాసంస్థలు ఆధ్వర్యంలో – ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
పగో జిల్లా : ఆకివీడు : THE DESK NEWS : ఆకివీడు శ్రీ వాసవి శారద విద్యాసంస్థలు ప్రాంగణంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థుల నృత్యాలు,
The Desk… Eluru : కార్పొరేట్ల అనుకూల విధానాలపై మరో స్వాతంత్ర పోరాటం చేయాలి : కొల్లూరు సుధారాణి
ఏలూరు జిల్లా : ఏలూరు :THE DESK NEWS : కార్పొరేట్ల అనుకూల విధానాలపై మరో స్వాతంత్ర పోరాటం చేయాలని సిపిఐ ఏలూరు ఏరియా కార్యవర్గ సభ్యురాలు కొల్లూరు సుధారాణి పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు
The Desk… Eluru : సిబ్బందికి డి.పి.ఆర్.ఓ ఆర్.వి.ఎస్. రామచంద్రరావు అభినందనలు
ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK NEWS : ఉత్తమ సేవా పతకాలు పొందిన జిల్లా సమాచార శాఖ కార్యాలయ ఉద్యోగులను డిపిఆర్ఓ ఆర్.వి.ఎస్. రామచంద్రరావు అభినందించారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం
The Desk… Vijayawada : గవర్నర్ తేనీటి విందు… హాజరైన సీఎం – డిప్యూటీ సీఎం
అమరావతి : విజయవాడ : THE DESK NEWS : రాజ్భవన్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఇచ్చిన తేనీటి విందుకు పలువురు ప్రముఖలు హాజరయ్యారు. పంద్రాగస్టు సందర్భంగా విజయవాడలోని రాజ్భవన్లో గవర్నర్ జస్టిస్
The Desk… Vijayawada : 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా… ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగం
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ THE DESK NEWS : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీస్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు! అందరికీ నమస్కారం… 78వ స్వాతంత్య్ర దినోత్సవ శుభ సందర్భంగా భారతీయులకు, దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారికి,