ఏలూరు జిల్లా : ఏలూరు : The Desk : ఈ ఏడాది నవంబర్ నుండి పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించి మెదటి దశ నిర్మాణం పూర్తి చేస్తామని ఎంపీ పుట్టా మహేష్ కుమార్
Category: Andhra News
The Desk… Eluru : ఏలూరుకు వందే భారత్ హాల్ట్… ఏడాదిన్నరగా ఎదురుచూపు… రెండు నెలలలో సాకారం
ఏలూరు జిల్లా: ఏలూరు The Desk : ఏలూరు పార్లమెంట్ ప్రజలు సంవత్సరంన్నరగా వేచిచూస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ హాల్టు కలను కేవలం రెండు నెలలకాలంలో నెరవేర్చిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్,
The Desk… Kaikaluru : “అన్న” క్యాంటీన్లో సేనాధిపతి అన్నదానం
ఏలూరు జిల్లా, కైకలూరు : The Desk : నియోజకవర్గ కేంద్రం కైకలూరులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి కైకలూరు శాసనసభ్యుడు, మాజీ
The Desk… Eluru : నేడు ఎపిజెఎసి అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం
ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK : నేడు (ఆదివారం) ఉదయం 9 గంటలకు ఏలూరు పైర్ స్టేషన్ సెంటర్ వద్ద ఉన్న రెవెన్యూ భవన్ లో ఎపిజెఎసి అమరావతి రాష్ట్ర
The Desk… Eluru : జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల బదిలీల ప్రక్రియ
ఏలూరు జిల్లా : ఏలూరు : The Desk : జిల్లా పంచాయతీ కార్యాలయంలో శనివారం గ్రామ పంచాయతీ కార్యదర్సుల బదిలీల ప్రక్రియ ప్రారంభం అయ్యింది, బదిలీల కొరకు దరకాస్తు చేసుకోవడానికి ఈ రోజు
The Desk…TG : హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను హైడ్రా బృందం కూల్చివేత‼️
🔴 TG/ HYD : THE DESK : ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను హైడ్రా బృందం కూల్చివేస్తోంది. మాదాపూర్లో భారీ బందోబస్తు మధ్య కన్వెన్షన్ కూల్చివేతను అధికారులు
The Desk…Prakasam : 4 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ను ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి
ప్రకాశం జిల్లా : The Desk : జిల్లాలోని ముండ్లమూరు మండలం మారెళ్లలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ 4 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ను శనివారం ప్రారంభించారు. ఓర్సీహెచ్ సంస్థ నిర్వహణలో
The Desk… Eluru : జిల్లా అభివృద్దే లక్ష్యంగా గ్రామ సభలు : డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్
ఎలూరు జిల్లా, ఏలూరు : The Desk : ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతో జిల్లాలో 547 గ్రామ పంచాయతీలలో గ్రామసభలు విజయవంతం అయ్యాయని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస
The Desk…Mudinepalli : క్యాన్సర్ తో బాధపడుతూ చనిపోయిన కుటుంబానికి అమరావతి బ్రాండ్ అంబాసిడర్ వైష్ణవి ఆర్థిక సాయం
ఏలూరు జిల్లా : ముదినేపల్లి : THE DESK : మండలంలోని సంఘర్షణపురంకు చెందిన కరవల్లి సంధ్య (14) అనే బాలిక బ్రెయిన్ కేన్సర్తో బాధపడుతూ శుక్రవారం ఉదయం మృతి చెందింది. ఈ మేరకు
The Desk…Eluru : కలిదిండిలో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు
ఏలూరు జిల్లా, కలిదిండి (ద డెస్క్ న్యూస్) : స్థానిక ఆంధ్ర, తెలంగాణ రాధా రంగా మిత్ర మండలి ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు బుజ్జి ఆధ్వర్యంలో గురువారం ప్రముఖ సినీ హీరో, మెగాస్టార్, పద్మవిభూషణ్