➖(MP)మహేష్ పుట్టా. ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ : ఏలూరు జిల్లాలోన తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పర్యటించారు. ఉదయం జోరువానలోనే కొల్లేరు బయలుదేరిన
Category: Andhra News
The Desk…Rampachodavaram : ఉపాధి సిబ్బంది అందరు అప్రమత్తంగా ఉండండి➖డ్వామా APD శ్రీనివాస విశ్వనాధ్
🔴 అల్లూరి జిల్లా : రంపచోడవరం : ది డెస్క్ : మొంథా తుఫాన్ నేపథ్యంలో రంపచోడవరం క్లస్టర్ కు సంబందించిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం సిబ్బంది అప్రమత్తంగా
The Desk…Eluru : CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎంపీ పుట్టా
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ : ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ, జిల్లా అభివృద్దే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ఏలూరులోని క్యాంపు
The Desk…Eluru : కేంద్ర మంత్రి కుమారుడి నామకరణ వేడుకకు హాజరైన ఎంపీ
🔴 ఏలూరు/ఢిల్లీ : ది డెస్క్ : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కుమారుడి నామకరణ వేడుక ఢిల్లీ లో ఘనంగా జరిగింది. ఢిల్లీలోని అక్బర్ రోడ్డులో మంత్రి
The Desk…Nellore : వేణుగోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణ భూమి పూజ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
🔴 నెల్లూరు : ది డెస్క్ : త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి శిష్య బృందంతో కలిసి రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర
The Desk…Unguturu : మొంథా తుఫాన్ సందర్భంగా అత్యవసర సమావేశం..
🔴 ఏలూరు జిల్లా : ఉంగుటూరు మండలం : ఉంగుటూరు : ది డెస్క్ : తుఫాను తీవ్రతను బట్టి ఉంగుటూరు మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో, పంచాయతీ కార్యదర్శులతో అత్యవసర
The Desk…Eluru : ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై 28 కేసులు నమోదు
🔴ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ : ఇటీవల కర్నూలు వద్ద జరిగిన ట్రావెల్ బస్సు ప్రమాదం నేపథ్యములో రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా వాహన తనిఖీ అధికారులు..
The Desk…Mudinepalli : అమరావతి అంబాసిడర్ అంబుల వైష్ణవి పిలుపుమేరకు.. కోడూరు గ్రామస్తులు మేము సైతం అంటూ..
🔴 ఏలూరు జిల్లా : ముదినేపల్లి మండలం : కోడూరు : ది డెస్క్ : అమరావతికి జీవం పోద్దాం – 116 రూపాయలు సాయం చేద్దాం కార్యక్రమంలో భాగంగా.. ముదినేపల్లి మండలంలోని కోడూరు
The Desk…Mudinepalli : అమరావతి అంబాసిడర్ అంబుల వైష్ణవి పిలుపుమేరకు.. గ్రామస్తులు మేము సైతం అంటూ..
🔴 ఏలూరు జిల్లా : ముదినేపల్లి : ది డెస్క్ : అమరావతికి జీవం పోద్దాం – 116 రూపాయలు సాయం చేద్దాం కార్యక్రమంలో భాగంగా.. ముదినేపల్లి మండలంలోని ఉప్పరగూడెంలో నాగుల చవితి సందర్భంగా..
The Desk…Eluru : పిల్లల్లో పెరుగుతున్న కంటి సమస్యలు
సానా సతీష్ బాబు ఫౌండేషన్ సేవలు అభినందననీయం. ➖ ఏలూరు MP 🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ : కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగిన తర్వాత

