కృష్ణా జిల్లా : ఘంటశాల : THE DESK : విద్యార్థులు సమయపాలన పాటిస్తూ పట్టుదల అంకితభావంతో ఉన్నతమైన లక్ష్యాలను ఏర్పరచుకొని చదువులో మంచి ఫలితాలు సాధిస్తూ సమాజంలో గుర్తింపు పొందాలని ఎస్ఐ కె.
Category: Andhra News
The Desk…Nuzividu : ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్ట్, చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి :ఏలూరు ఎంపీ పుట్టా మహేష్
ఏలూరు జిల్లా : నూజివీడు : THE DESK : ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్, ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల వరదాయని చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని రానున్న ఐదేళ్లలో తమ ప్రభుత్వం
The Desk… Kaikaluru : అనారోగ్యంతో బాధపడుతున్న కైలాషికి నేషనల్ స్కూలు సాయం వెలకట్టలేనిది : ఎమ్మెల్యే డా. కామినేని
ఏలూరు జిల్లా : కైకలూరు : THE DESK : అనారోగ్యంతో వెంటిలేటర్పై ఉన్న నేషనల్ స్కూలు విద్యార్ధిని భట్రాజు భూపిక కైలాషికి స్కూలు విద్యార్ధులు, యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం అందించిన సాయం వెలకట్టలేనిదని
The Desk…Kaikaluru : ఏడాదిలోనే అభివృద్ధిలో మార్పు చూపిస్తాం : ఎంపీ పుట్టా మహేష్ కుమార్
మండవల్లి , ముదినేపల్లిలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ మహేష్ కుమార్.* హాజరైన పార్టీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే కమిలి విఠల్
The Desk… Kaikaluru : మద్యం బెల్ట్ షాపులపై కైకలూరు పట్టణ, రూరల్ పోలీసుల ఉక్కు పాదం
ఏలూరు జిల్లా : కైకలూరు : THE DESK : చట్ట విరుద్ధంగా అక్రమ మద్యం అమ్మకాలు జరుపుతున్న బెల్ట్ దుకాణాలపై కైకలూరు పట్టణ, రూరల్ పోలీసులు ఏకదాడులు చేస్తూ ఉక్కు పాదం మోపుతున్నారు.
The Desk…Gokavaram : 1000 కిలోల కల్తీ (నకిలీ) టీ పొడిని సీజ్ చేసిన అధికారులు
🔴 THE DESK EFFECT : తూ.గో జిల్లా : గోకవరం మండలం : రంప ఎర్రంపాలెంలో కల్తీ టీ పొడి కలకలం 1000 కిలోల నకిలీ కల్తీ టీ పొడిని స్వాధీనం చేసుకున్న
The Desk…Satyavedu : క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల స్క్రీనింగ్ ను ప్రారంభించిన జిల్లాల లెప్రసి అధికారి శ్రీనివాసులు
తిరుపతి జిల్లా : సత్యవేడు : THE DESK : సత్యవేడు ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాలలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల స్క్రీనింగ్ కార్యక్రమాన్ని జిల్లా లెప్రసీ, టీ.బీ అధికారి డాక్టర్ శ్రీనివాసులు గురువారం ప్రారంభించారు.
The Desk… Amaravati : అర్హులైన ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు
–మంత్రి నాదెండ్ల మనొహర్ అమరావతి : శాసనమండలి : THE DESK : శుక్రవారం శాసనమండలిలో ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, ఎస్.మంగమ్మలు అడిగిన ప్రశ్నకు ఆహారం, పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖా మంత్రి
The Desk…Amaravati : డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కు మంత్రి నాదెండ్ల అభినందనలు
అమరావతి : అసెంబ్లీ : THE DESK : ఏపి డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన రఘురామ కృష్ణంరాజు ను రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్
The Desk…Polavaram : పోలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలబెట్టడమే మా లక్ష్యం
ఏలూరు జిల్లా : పోలవరం : THE DESK : పోలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వంతో కలసి తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్