ఏలూరు జిల్లా : ఏలూరు కలెక్టరేట్ : THE DESK : ఏలూరు జిల్లాలో ఉపాధ్యాయులకు సెలవుల మంజూరు విషయంలో ఎటువంటి ఆంక్షలు విధించలేదని, ఆంక్షలు విధించారన్న విషయం అవాస్తవమని జిల్లా కలెక్టర్ కె.
Category: Andhra News
The Desk… Kakinada : స్మగ్లింగ్ హబ్ గా కాకినాడ పోర్టు : డిప్యూటీ సీఎం పవన్
కాకినాడ జిల్లా : THE DESK : కాకినాడ పోర్టును స్మగ్లింగ్ హబ్గా మార్చారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా రవాణా చేస్తుండగా సీజ్ చేసిన 640
The Desk…Eluru : డిసెంబరు నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్లు నవంబర్ 30నే పంపిణీ : జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న NTR భరోసా పించను పధకంలో డిసెంబర్ 1వ తేదీ ఆదివారం సెలవు కారణంగా నవంబర్ 30వ
The Desk…Gudivada : రైతులకు అండగా కూటమి ప్రభుత్వం- మంత్రి నాదెండ్ల మనోహర్
కృష్ణాజిల్లా : గుడివాడ : THE DESK : గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోల్ల ప్రక్రియ జరుగుతుందని మంత్రి
The Desk…Eluru : అణగారిన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే : ఎంపీ పుట్టా మహేష్ కుమార్
ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK : అణగారిన వర్గాల అభ్యున్నతికి మహాత్మ జ్యోతిరావు పూలే ఎనలేని కృషి చేశారని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
The Desk…kokkirayilanka : నా భూమి నాకు ఇప్పించండి మహాప్రభో… ఓ రైతు ఆవేదన..!!
ఏలూరు జిల్లా : ఏలూరు రూరల్ : కొక్కిరాయిలంక : THE DESK : వైసిపి భూ కబ్జాదారులు అధికారులతో కొమ్మక్కై కొంతమంది గ్రామ పెద్దలను కలుపుకుని తనకు పక్కా రికార్డు లు ఉన్న
The Desk…Kakinada : కాకినాడ కలెక్టర్ సింగం హీరో వలె..!! సముద్రంలో ఛేజింగ్ సీన్..!!
కాకినాడ జిల్లా : THE DESK : పేదల బియ్యం(పీడీఎస్) అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటంలేదు. కాకినాడ పోర్టు ద్వారా అడ్డదారిన విదేశాలకు తరలిపోతూనే ఉన్నాయి. ఇక్కడి యాంకరేజి పోర్టులో కాకినాడ జిల్లా కలెక్టర్
The Desk…Echherla : చిలకపాలెం ఎన్.ఎ.సి.ఎల్ ఫ్యాక్టరీ కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోండి…జిల్లా కలెక్టరును కోరిన బిజెపి నాయకులు
శ్రీకాకుళం జిల్లా : ఎచ్చెర్ల : THE DESK : ఎచ్చెర్ల మండలం, చిలకపాలెం వద్ద గల ఎన్.ఎ.సి.ఎల్. ఫాక్టరీ సరైన కాలుష్య నియంత్రణ చేపట్టక పోవడం కారణంగా సమీప గ్రామాల ప్రజలు వివిధ
The Desk…Kaikaluru : రైతులు తూఫాను పట్ల ఆందోళన చెందొద్దు… ముందస్తు కోతలు, నూర్పిడులు చెయ్యొద్దు : జేసీ ధాత్రి రెడ్డి
ఏలూరు జిల్లా : ముదినేపల్లి / మండవల్లి : THE DESK : తుఫాను భయంతో కంగారుపడి రైతులేవరూ ముందస్తు కోతలు, నూర్పిడికి పాల్పడవద్దని.. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని
The Desk…Bapatla : కల్లాల వద్దే ధాన్యం కొనుగోలు
— మంత్రి నాదెండ్ల మనోహర్ గుంటూరు జిల్లా : బాపట్ల : THE DESK : మంగళగిరి నియోజకవర్గం చిర్రావూరు, గుండె మెడ, దుగ్గిరాల మండలం గోడవర్రు, తెనాలి నియోజకవర్గం వల్లభాపురం మున్నంగి, వేమూరి