ఏలూరు/ఢిల్లీ : ది డెస్క్ : ఏలూరు జిల్లాను పరిశ్రమల కేంద్రంగా, ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ గా తీర్చిదిద్దాలనే ధ్యేయంతో ముందుకు వెళ్తున్నామన్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ఏలూరు పార్లమెంట్
Category: Andhra News
The Desk…Mudinepalli : యాచకురాలు దహన సంస్కారాలకు రూ. 5000/- నగదు అందించిన డాక్టర్ మనోజ్
🔴 ఏలూరు జిల్లా : ముదినేపల్లి మండలం : ది డెస్క్ : ముదినేపల్లి గ్రామంలోని కాలువ గట్టు వద్ద భిక్షాటన చేస్తూ ఒంటరిగా నివసిస్తున్న మానికల దుర్గమ్మ (60) అనారోగ్య కారణాల వల్ల
The Desk…Amaravati : దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన CGF, DDNS నిధుల పై సమీక్షా సమావేశం
🔴 అమరావతి : ది డెస్క్ : ఈ రోజు సచివాలయం రెండో బ్లాక్లో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన కామన్ గుడ్ ఫండ్ (CGF), ధూప దీప నైవేద్య
The Desk…Eluru : దోషులకు శిక్ష తప్పదు.. ఢిల్లీ పేలుళ్ల ఘటనపై ఎంపీ పుట్టా మహేష్ కుమార్ దిగ్భ్రాంతి
🔴 ఏలూరు/ఢిల్లీ : ది డెస్క్ : ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనను తీవ్రంగా ఖండించారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ఈ మేరకు మీడియాకు
The Desk…Eluru : పిల్లలందరూ చదువుతో పాటూ ఆటలవైపు కూడా మొగ్గుచూపాలి ➖ఎమ్మెల్యే బడేటి చంటి
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ : ఏలూరులో భారతీయ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలోని రాష్ట్రస్థాయి ఖేలో ఇండియా సెంటర్లో మంగళవారం ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 6.0
The Desk…Eluru : అమెరికాలో ఉన్నా ఉద్యోగ బాధ్యతలు మరువని పులి శ్రీరాములు
🔴 టెక్సాస్/ఏలూరు : ది డెస్క్ : గత మూడు నెలలుగా అమెరికా పర్యటనలో ఉన్నప్పటికినీ తన ఉద్యోగ బాధ్యతలను అంకిత భావంతో నిర్వహిస్తున్న పులి శ్రీరాములు పై పలువురు ప్రశంసల జల్లు కురిపించారు.
The Desk…Mudinepalli : రూ.5000/- వేల నగదు – దుఃఖంలో ఉన్న కుటుంబానికి ఇచ్చిన డాక్టర్ మనోజ్
🔴 ఏలూరు జిల్లా :ముదినేపల్లి మండలం : వడాలి : ది డెస్క్ : వడాలి గ్రామంలో నివాసం ఉంటున్న వాడాలి కాలనీకి చెందిన నిరుపేదరాలైన ప్రస్తo లక్ష్మి (50) కిడ్నీ సంబంధించిన వ్యాధితో
The Desk…Kaikaluru : కైకలూరు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడిన అక్రమ మద్యం అధికారులు ధ్వంసం
ఏలూరు జిల్లా : కైకలూరు టౌన్ (క్రైమ్) : ది డెస్క్ : కైకలూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా పట్టుబడిన అక్రమ మద్యంను కోర్టు ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా ఎస్పీ
The Desk…Vijayawada : స్టోరేజ్ గోడౌన్లు సిద్ధం చేసుకోవాలి – రైస్ మిల్లర్ల ప్రతినిధులతో సమీక్ష సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్
ఎన్టీఆర్ జిల్లా : విజయవాడ : ది డెస్క్ : 2025–26 ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు అనంతరం CMR రైస్ నిల్వ కోసం అవసరమైన స్టోరేజ్ గోడౌన్ల ముందుగానే సిద్ధం చేసుకోవాలని పౌర
The Desk…Eluru : ప్రశ్న మీది – గొంతు నాది
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ : ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఎక్కడ ఏ సమస్య తన దృష్టికి వచ్చినా వెంటనే స్పందించి, సమస్య పరిష్కారం

