దిల్లీ/ ఏలూరు : THE DESK : కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కెవిఎస్) సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 8 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు అందాయని, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 36
Category: Andhra News
The Desk….Prattipadu : ప్రత్తిపాడులో పెద్దపులి ప్రత్యక్షం..‼️
🔴 BIG NEWS : BIG TIGER 🐅 : UPDATE : THE DESK NEWS :కాకినాడ జిల్లా : ప్రత్తిపాడు నియోజకవర్గo : ప్రత్తిపాడు నియోజకవర్గ కేంద్రంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు నిర్ధారించిన
The Desk…Poranki : వీర జవానుల కుటుంబాలను ఆదుకోవడం అందరి బాధ్యత : జిల్లా కలెక్టర్ బాలాజీ
కృష్ణా జిల్లా : పోరంకి : THE DESK : దేశ రక్షణకు ప్రాణాలు అర్పించిన వీర సైనికుల కుటుంబాలను ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని.. సాయుధ దళాల పతాక నిధికి విరాళాలు అందించేందుకు
The Desk… Eluru : కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం హర్షనీయం : ఎంపీ పుట్టా మహేష్
ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK : నూజివీడులో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం పట్ల ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.
The Desk…Kaikaluru : డా. బీ.ఆర్.అంబేడ్కర్ స్పూర్తి అందరికి ఆదర్శం : వైకాపా ఏలూరు జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్
ఏలూరు జిల్లా : కైకలూరు : THE DESK : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ స్పూర్తిని ప్రతీ ఒక్కరూ అలవర్చుకోవాలని వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్)
The Desk…Kaikaluru : ఘనంగా డా.బి.ఆర్. అంబేడ్కర్ 68వ వర్ధంతి వేడుకలు
ఏలూరు జిల్లా : కైకలూరు : THE DESK : భారతరత్న, రాజ్యాంగ నిర్మాత, బాబాసాహెబ్ డా.బి.ఆర్.అంబేద్కర్ 68వ వర్ధంతి వేడుకలు మండలంలోని గోపవరంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా.
The Desk… Kalidindi : భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్కు ఘన నివాళులు
ఏలూరు జిల్లా : కలిదిండి : THE DESK : భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నాయకులు అంబేద్కర్
The Desk… Eluru : అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కృషిచేయాలి : ఏలూరు ఎమ్మెల్యే బడేటి
ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK : భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు మనమంతా కృషి చేసి ఆయన అడుగుజాడలలో నడవాలని శాసనసభ్యులు బడేటి
The Desk… Delhi : 24,408 మంది భారతీయులు, విదేశీయులను సురక్షితంగా తరలించాం : సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ వెల్లడి
దిల్లీ/ ఏలూరు : THE DESK : గడిచిన ఐదేళ్లలో ఆఫ్ఘనిస్తాన్, ఉక్రెయిన్, సూడాన్, ఇజ్రాయెల్, హైతీలలో యుద్దాల వల్ల చిక్కుకుపోయిన 24,017 మంది భారతీయులు, 391 మంది విదేశీ పౌరులను మొత్తం 24,408
The Desk…Amaravati : రికార్డు స్థాయిలో ధాన్యం సేకరిస్తున్న ప్రభుత్వం : మంత్రి నాదెండ్ల మనోహర్
అమరావతి : THE DESK : అన్నం పెట్టే రైతన్నకు కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తోందని.. ఆరుగాలం కష్టించి పండించే పంటను రికార్డు స్థాయిలో రైతుల నుంచి సేకరిస్తోందని.. రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల మరియు