🔴 అమరావతి : విజయవాడ : ది డెస్క్ : ఇంద్రకీలాద్రిపై ఇద్దరు పర్మినెంట్ ఎంప్లాయిస్ సస్పెండ్..‼️ ముగ్గురు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు శాశ్వతంగా తొలగింపు..‼️ ఇంద్రకీలాద్రిపై వీఐపీ దర్శనాలు చేయించి ఉద్యోగుల సొంత ఖాతాలో
Category: Andhra News
The Desk…Jangareddigudem : చిన్నారులపై మారుటి తండ్రి దాడి ఘటనలో చలించిన కలెక్టర్
చిన్నారులను అక్కున చేర్చుకున్న జిల్లా కలెక్టర్ సెల్వి 🔴ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ : చిన్నారులపై మారుటి తండ్రి జరిపిన పాశవిక దాడి చూసి కలెక్టర్ కె వెట్రిసెల్వి చలించిపోయారు.
The Desk…Jangareddigudem : అరుదైన శస్త్ర చికిత్స విజయవంతం
🔴 ఏలూరు జిల్లా : జంగారెడ్డిగూడెం : ది డెస్క్ న్యూస్ : జంగారెడ్డిగూడెం సాయిస్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో అరుదైన శస్త్ర చికిత్స విజయవంతంగా జరిగింది. వివరాల్లోకి వెళితే…!! పోలవరం గ్రామానికి
The Desk…Galaayagudem : ఘనంగా ప్రారంభమైన శ్రీ శ్రీ అచ్చమ్మ తల్లి పేరంటాల తిరుణాల 68వ వార్షికోత్సవ మహోత్సవాలు
ఏలూరు జిల్లా : గాలాయగూడెం : THE DESK NEWS : దెందులూరు నియోజకవర్గంలోని గాలాయగూడెం గ్రామంలో విలాసిల్లుతున్న శ్రీ శ్రీ అచ్చమ్మ తల్లి పేరంటాల తిరుణాల 68వ వార్షికోత్సవ మహోత్సవాలు ఈరోజు ఘనంగా
The Desk…Eluru : హెల్మెట్, వాహనాలకు సరైన పత్రాలు లేని వాహనదారులపై కేసులు నమోదు చేస్తాం : AMVI నరేంద్ర హెచ్చరిక
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ : ఏలూరులో హెల్మెట్, వాహనాలకు సరైన పత్రాలు లేని వాహనదారులపై కేసులు నమోదు చేస్తామని అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నరేంద్ర హెచ్చరించారు.
The Desk…Eluru : ఢిల్లీ ఎయిర్ పోర్టులో మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్
🔴 ఢిల్లీ /ఏలూరు : ది డెస్క్ : ఢిల్లీకి విచ్చేసిన విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ కు ఘనస్వాగతం పలికిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కేంద్ర మంత్రులతో
Andhra Pradesh Kolleru People’s Protection Committee Approaches the Supreme Court
🔴 New Delhi/Eluru : THE DESK : Sub Editor:Kolleru People’s Protection Committee Approaches the Supreme Court Consultations with Supreme Court Advocate with the support of
The Desk…Ghantasala : వైభవంగా శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం
కృష్ణా జిల్లా : ఘంటసాల : THE DESK NEWS : ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో కృష్ణానది కరకట్ట పై వేంచేసియున్న గోవిందమాంబ సమేత శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి
The Desk…Digital : నాదెండ్ల @ ” X ” వేదికగా..!!
THE DESK NEWS : రైతులకు నిజమైన భరోసా ఇచ్చింది కూటమి ప్రభుత్వం !2024–25 ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ద్వారా చేపట్టిన 31,52,753 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. రూ.7222.35
The Desk…Eluru : ఎన్నికల నిర్వహణకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి
– జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.. ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK NEWS : ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా పట్టభధ్రుల నియోజకవర్గ ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో